PM kisan samman nidhi scheme
PM Kisan ; ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు కనీస ఆదాయం మద్దతుగా సంవత్సరానికి 6000 వరకు అందించే భారత ప్రభుత్వం యొక్క పథకం. ఈ పథకం 2018 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కలిగి ఉన్న రైతులు కుటుంబాల అందరికీ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం6000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికపరంగా ఉండగా ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలుపరిచింది.
ఈ పథకంతో రైతులు ఆర్థికంగా సహాయం అందుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా సహాయం అందుకుంటున్నారు. ఈ పథకం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది. అయితే రైతులందరికీ దీపావళి ముందు కేంద్రం తీపి కబురు చెప్పబోతుంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం ద్వారా 6000 రైతులకు అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులు 2000 చొప్పున మూడుసార్లు తమ ఖాతాలోకి డబ్బు చేరుతున్నాయి. అయితే ఇప్పుడు 12వ విడత డబ్బులను రైతుల ఖాతాలోకి వేయడానికి కేంద్రం రెడీగా ఉంది.
PM kisan samman nidhi scheme
అయితే రైతుల ఖాతాలోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఓకే చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించి పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సును సోమవారం ప్రధాని ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ 12వ విడత నిధులు పంపిణీ ప్రారంభిస్తారు. ఆ వెంటనే పథకం కింద అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో నగదు బదిలీ అవుతుంది. రేపటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయి.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.