Ramgopal varma : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెబితే చాలా మందికి ఆయన చేసిన సంచలనాలే గుర్తుకొస్తాయి. ఆయనది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. ఒక అంశాన్ని ప్రపంచం మొత్తం ఒక కోణంలో చూస్తే ఆయన మరో కోణంలో చూస్తారు. ఇండస్ట్రీలో ఈయన సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఏ మూవీ తీసినా అది ఒక సంచలనమే. ఈయనతో మూవీ చేసేందుకు ప్రోడ్యూసర్స్ సైతం వెనకాడరు. ఎందుకంటే ఆర్జీవీతో మూవీ చేస్తే అది మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంది.
ఎందుకంటే ఆర్జీవీ డైరెక్షన్ చేసే మూవీస్ కు పెద్దగా ప్రమోషన్స్ తో పడి ఉండదు. ఎందుకంటే ఆయన మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి విడుదల చేసే టైం వరకు ఎదో ఒక వివాదాల్లో చిక్కుకుంటుంది. దీని వల్ల ఆటోమెటిక్ గా పబ్లిసిటీ అవుతుంది.ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సెటబ్రెటీలను, రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆయన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై సెటైర్స్ వేశారు. తాను ప్రధాని అవుతానని కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ.
దానికి పవన్ కళ్యాణ్ ను సైతం ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మొత్తంగా 42 ఎంపీ స్థానాలు గెలిచి నేను ప్రధాని అవుతాను. ఏపీకి పవన్ సీఎం అవుతారు. ఏపీ అభివృద్ధికి పవన్ సిద్ధం కావాలి అంటూ కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతే మరి రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.