
#image_title
Health Tips | ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం సాధారణంగా చూస్తున్నాం. ఈ మిశ్రమంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్మకం. అయితే ఇది అందరికీ అనుకూలం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
ఇవి తెలుసుకోండి..
ఈ మిశ్రమం తీసుకోవడంవల్ల ప్రయోజనాలకన్నా కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ఆమ్లత (Acidity) ఉన్నవారికి జాగ్రత్త . వీటి మిశ్రమం కొన్ని మందికి చేదుగా అనిపించవచ్చు. ఇది కడుపులో ఆమ్లతను మరింత పెంచి, అసిడిటీ సమస్యను పెంచే అవకాశం ఉంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల అల్సర్ సమస్య తీవ్రతరం కావచ్చు . నిమ్మకాయలోని ఆమ్ల పదార్థాలు అల్సర్ను పెంచుతాయి. తేనె వేడి నీటిలో కలిస్తే ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ , మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ పెరగడానికి కారణమవుతుంది. ఇది రాళ్ల సమస్యను పెంచే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని నివారించాలి. నిత్యం తేనె-నిమ్మకాయ గోరువెచ్చని నీరు తాగడం వల్ల దంతాల ఎనామెల్ బలహీనపడుతుంది. దీని వల్ల దంతక్షయం, దంత సున్నితత్వం వంటి సమస్యలు రావచ్చు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.