Soaked Dates : చాలామంది ఆ పనిలో వీక్ అయిపోతుంటారు. రోజుకు ఒక్కసారి చేయడానికి కూడా వాళ్లకు ఎనర్జీ ఉండదు. దీని వల్ల వాళ్ల పార్టనర్ చాలా బాధపడుతారు. రాత్రి పూట ఆ పని విషయంలో చాలామంది ఎదుర్కునే సమస్యే ఇది. ఆ పనిలో సామర్థ్యం పెంచుకోవడానికి వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికి వెళ్తుంటారు కానీ.. అసలు మన వంటింట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది అని చాలామందికి తెలియదు. ఇలా చేస్తే మాత్రం రాత్రి పూట మంచం విరిగిపోవడం ఖాయం. వద్దన్నా కూడా మీ పార్టనర్ మిమ్మల్ని వదలరు.రాత్రిపూట ఎన్ని రౌండ్స్
అంటే అన్ని రౌండ్స్ వేసుకున్నా కూడా మీ శక్తి మాత్రం అస్సలు తగ్గదు.నిజానికి.. ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆ పనికి అయితే ఇంకా మంచివి. అవును.. రోజుకు రెండు మూడు ఖర్జూరాలు తింటే ఆరోగ్యంతో పాటు.. ఆ సమస్యలు కూడా తగ్గుతాయట. ఒంట్లో ఎనర్జీ పెరుగుతుంది. బక్కగా ఉన్నవారు కూడా లావు అవుతారు. వైవాహిక జీవితంలో ఉన్న చాలా సమస్యలను ఖర్జూరాలతో చెక్ పెట్టొచ్చు. శరీరంలో శక్తి పెరగడంతో పాటు.. సంతాన సమస్యలను కూడా జయించవచ్చు. చాలామంది ఖర్జూరాలను డైరెక్ట్ గా తినేస్తుంటారు.
అయితే.. డైరెక్ట్ గా తినడం కంటే కూడా.. నానబెట్టుకొని తింటే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు. రెగ్యులర్ గా ప్రతి రోజూ ఉదయమే పరిగడుపున నానబెట్టిన రెండు ఖర్జూరాలను తింటే.. సంతాన సమస్యలు తగ్గుతాయట. ఒంట్లో ఎనర్జీ పెరిగి ఆ పని చాలా సేపు చేయొచ్చట. ఆరోగ్య పరంగా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయట. మలబద్ధకం సమస్య, గ్యాస్, కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఒంట్లో శక్తి పెరగడం కోసం ఖచ్చితంగా ఖర్జూరాలను మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.