
ias vijay kumar join in ysrcp Ys jagan offered mp seat
YS Jagan : ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే.. ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ తీసుకోవాల్సిందే. రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా.. నిధుల పరంగా.. ఇతర విషయాల పరంగా ఖచ్చితంగా కేంద్రం అవసరం ఉంటుంది. కేంద్రం సాయం తీసుకోవాల్సిందే. లేదంటే రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అయితే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం మాట వినవు. నువ్వెంత.. నీ లెక్కెంత అన్న చందంగా ఉంటాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం..
కేంద్రానికి తొలి నుంచి మద్దతు పలుకుతోంది. పలు ఎన్నికల్లోనూ కేంద్రానికి మద్దతు ప్రకటించింది వైసీపీ. అయితే.. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 న ఢిల్లీలో వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో ఏపీ నుంచి ఒక శకటాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాల నుంచి 23 శకటాలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీ నుంచి కోనసీమకు చెందిన ప్రభల తీర్థం శకటాన్ని కేంద్రం ఎంపిక చేసింది.
central govt good news to ap government YS Jagan
అయితే.. కోనసీమకు చెందిన ఈ ప్రభల తీర్థానికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రను దేశానికి చాటడం కోసమే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరం కనుమ రోజున కోనసీమ ప్రభలను కోనసీమ జిల్లాలో ఉన్న 120 గ్రామాల్లో ఊరేగిస్తారు. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రభలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. అయితే.. ఏపీ నుంచి గణతంత్ర వేడుకల కోసం శకటాన్ని ఎంపిక చేయడంపై వైసీపీ పార్టీ హర్హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోనసీమ ప్రభలతీర్థం ఎంపిక కావడం గర్వ కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.