Swami Swarupananda : స్వరూపానందకి కోపం రావడం వెనక ఇంత కథ ఉందా?

Advertisement
Advertisement

Swami Swarupananda : నిన్న ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ సమయంలో ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. దర్శనానికి వచ్చిన శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏపీ ప్రభుత్వంపై చాలా సీరియస్ అయ్యారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజానికి నిన్న చందనోత్సవ సమయంలో భక్తులు క్షేత్రానికి పోటెత్తారు.

Advertisement

దేవాదాయ శాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించక.. వీఐపీలు రాగానే భక్తులను ఆపేసి.. వాళ్లకు దర్శనం కల్పించడంతో భక్తులు నారసింహుడి దర్శనం కోసం గంటలకు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తులు పోలీసులు, అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి భక్తులకు కలుగుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. భక్తులను ఇబ్బంది పెడుతున్న అధికారుల తీరు చూసి తాను ఎందుకు చందనోత్సవానికి వచ్చానా అని బాధపడుతున్నా అని ఆయన తెలిపారు.

Advertisement

Swami Swarupananda serious on andhra pradesh government

Swami Swarupananda : భక్తులను ఇంతలా ఇబ్బంది పెడతారా?

నేను జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నారు. కానీ.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తులకు ఇబ్బందులు కలిగాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అంటూ స్వరూపానంద స్వామి మండిపడ్డారు. అసలు ఇంత పెద్ద దైవక్షేత్రం.. ఒక కార్యనిర్వాహక అధికారి ఉండరా? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరైన నిర్ణయాలు లేవు. రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు..అంటూ ఆయన మండిపడ్డారు. ఇక.. క్షేత్రానికి వచ్చిన భక్తులు కూడా ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.