Telangana Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. పే స్కేల్ అమలుకు సంబంధించి కీలకమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సెర్ప్ ఉద్యోగుల కనిష్ట పేస్కేల్ ₹19,000 నుంచి ₹58,850 లు కాగా గరిష్ట పే స్కేల్ ₹51,320, ₹1,27,310 లుగా నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పే స్కేల్ వర్తించనుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామీణభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
Telangana Govt has given good news to the employees
ఆల్రెడీ ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నాలుగు వేల మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేయకురాండగా.. ప్రభుత్వంపై ఏటా ₹42 కోట్లు అదనపు భారం పడనుంది. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం జీతం రూపంలో ఏట 192 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో తాజా ఉత్తర్వులు మేరకు ప్రతి ఏటా ₹234కోట్ల చెల్లించనున్నారు. సెర్ప్ ఉద్యోగులు చాలా వరకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటంతో పాటు వారిని చైతన్య పరచడం బ్యాంకుల రుణాలు ఇప్పించటం లో కీలక పాత్ర పోషిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. వచ్చే నెల నుండి పే స్కేల్ అమలు చేయటానికి నిర్ణయం తీసుకున్నందుకు సెర్ప్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.