
telugu desam party workers angry on Nara Lokesh
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అంటూ ఏం చేయాలి అంటూ పార్టీ అధినాయకత్వం ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో అడగడం జరిగిందట. ఆఫ్ ది రికార్డ్ జరిగిన ఈ సర్వే లో చాలా మంది చాలా రకాల సమాధానాలు ఇవ్వడం జరిగిందట. చాలా మంది తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పాద యాత్ర చేయాల్సిందే అన్నారట. అయితే తెలుగు దేశం పార్టీ చాలా నష్టపోయింది లోకేష్ వల్ల కనుక ఆయన పాద యాత్ర చేయడం కరెక్ట్ కాదని మొహానే అనేశారట.
నారా లోకేష్ ఇంకా రాజకీయంగా ఎదగాలి అంటూ కొందరు సలహా ఇచ్చారట. నారా లోకేష్ ఒక వేళ పాద యాత్ర చేస్తే ఏ ఒక్కరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కనుక ఆయన ఖచ్చితంగా పాద యాత్ర అని కాకుండా మరో రకంగా ప్రయత్నించాలి. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా నారా లోకేష్ పై నమ్మకం పెట్టుకున్నారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా మహానాడు వేదికగా చర్చ జరిగిందట.
telugu desam party workers angry on Nara Lokesh
వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున నిలిచేది.. కార్యకర్తలను నడిపించేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని జనాలకు తెలిసేలా ప్రచారం చేయాలి. ఒక వేళ లోకేష్ ముఖ్యమంత్రి ని చేస్తాం అంటూ ప్రచారం చేస్తే మాత్రం మొన్న వచ్చిన సీట్లు కూడా గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెడీగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా మంది చాలా రకాలుగా లోకేష్ పాద యాత్ర చేస్తే బాగోదు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో లోకేష్ నుండి ఎలాంటి స్పందన లేదు కాని బాబు మాత్రం ఇప్పట్లో లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.