పురాణ ఆచారాల ప్రకారం స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నియమాలు ఏంటో మనలో చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే స్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ ఏ సందర్భంలో స్నానం ఆచరించాలి. ఏ ఏ సందర్భంలో ఆచరించకూడదు అనే విషయాలు శాస్త్రాలలో పొందుపరిచడం జరిగింది. ఇక వాటిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయం ముందు సూర్యస్తమయానికి ముందు స్నానం చేయడం ఎంతో అనువైన సమయము అని చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో పునర్జీవన కార్యక్రమాలు మన శరీరంలో చాలా చురుకుగా పనిచేస్తాయి. శాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు మనసు తో పాటు శరీరం కూడా పునరుద్ధరింప చేస్తుంది అని నమ్మకం. అలాగే తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో స్నానం ఆచరించడాన్ని మునిస్నానం అని అంటారు లేదా దీనిని సాధువుల అభ్యంగన స్నానం అని కూడా అంటారు. ఇది స్నానం చేయడానికి అత్యంత అనుకూలమైన వాటిల్లో ఒకటి.
ఈ సమయంలో స్నానం ఆచరిస్తే మనసుకి ఆహ్లాదం, మంచి ఆరోగ్యం, వ్యాధుల నుంచి రక్షణ, రోగ నిరోధక శక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం వంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటాక స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి అట. అలాగే స్నానం 30 నిమిషాల కంటే ఎక్కువ చేయడం తప్పు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే స్నానం ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా శరీరానికి హాయిగా ఉంటుంది. అలాగే స్త్రీలు అలా స్నానం అస్సలు చేయకూడదట. ఎందుకంటే నీటిలో అగ్ని దేవుడు ఉంటాడని నమ్మకం. అందుకే అలా స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే స్నానం చేసిన తర్వాత తడి బట్టలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.