Modi – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా. ఆయన పార్టీని స్థాపించిన తర్వాత వెంటనే టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు అన్నారు. బీజేపీ పార్టీకి మాది మిత్రపక్షం అన్నారు. కానీ.. అసలు.. సినిమాలలో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే విలువ ఏంటో తెలుసా? అదేంటో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఏకంగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలనే.. సాక్షాత్తూ ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
దీంతో అసలు పవన్ కు ఉన్న విలువ ఏంటో తాజాగా తెలిసిపోయింది. ఎందుకంటే.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు తనను అడ్డుకొని దాడి చేసిన విషయం తెలిసిందే. తన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. తనపై దాడికి ఒడికట్టడంతో వెంటనే షర్మిల ప్రగతి భవన్ కు బయలుదేరడంతో తనను సోమాజీగూడలో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని షర్మిలను బెదిరించారు. షర్మిల అస్సలు వాహనం నుంచి దిగకపోవడంతో వాహనంలోనే ఉన్న షర్మిలను అలాగే వెహికిల్ తో అటాచ్ చేసి తన వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయం గురించి మాట్లాడేందుకే షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. తనకు ఫోన్ చేసి పరామర్శించినందుకు ప్రధాని మోడీకి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడే అందరూ పవన్ గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల పవన్.. వైజాగ్ పర్యటనకు వెళ్లినప్పుడు అనుమతి తేదని ర్యాలీ చేయనీయకుండా హోటల్ లోనే పోలీసులు పవన్ ను ఉంచేశారు. బయటికి రానివ్వలేదు. అప్పట్లో ఆ ఘటన కూడా వైరల్ అయింది. కానీ.. పవన్ కు మోడీ మాత్రం అప్పుడు ఫోన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తన పరిస్థితి గురించి చెప్పినా కూడా మోదీ ఫోన్ చేసి పరామర్శించకపోవడం ఏంటి అంటూ అందరూ పెదవి విరుస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.