TRS Party తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ ఎస్ TRS Party ఎంపీకి కోర్టు షాక్ ఇచ్చింది. మహబూబాబాద్ ఎంపీ కవిత MP malothu kavitha కు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కవిత ఓటర్లకు డబ్బు పంచారని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఎన్నికల సమయంలో ఆమె MP malothu kavitha డబ్బు పంచారన్న కేసు ఈ రోజు తీర్పు వెలువడింది. ఎంపీ కవిత MP malothu kavitha ఎన్నికల్లో డబ్బుల పంపిణీతో ఓటర్లను ప్రభావితం చేరని ఆరోపణలున్నాయి. ఈ రోజు కేసు విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఎంపీ కవిత 10 వేలు జరిమానా కూడా చెల్లించారు. తీర్పు అనంతరం కవిత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు కవిత, 2009లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.