Ts inter board : విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి కబురు అందించనుంది. ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుందరికీ కనీస మార్కులు వేస్తూ పాస్ చేయగా.. పాసైన విద్యార్థులందరికీ మార్కుల మెమోలను నేడు సాయంత్రం విడుదల చేయనుంది.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు తమ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులంతా https://tsble.cgg.gov.in వెబ్సైట్లో తమ మార్కులను చూసుకోవడంతో పాటు వారి వారి మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అలాగే వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వాటిని రద్దుచేసుకొని ఫీజు వెనక్కి తీసుకోవచ్చునని ఇంటర్ బోర్డు ఈ మేరకు స్పష్టం చేసింది.
కళాశాల మళ్ళీ ప్రారంభమయిన అనంతరం అనగా.. ఫిబ్రవరి 1 తరువాత వారు చదువుతున్న కాలేజీల్లో ఇంతకుముందు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ నగదును వెనక్కి తీసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.