‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించారు.
అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రాజీవ్రెడ్డి, జె.సాయిబాబు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి ప్రాంతానికి చెందిన యువకుడు రవీంద్రయాదవ్గా వైష్ణవ్ తేజ్, గిరిజన యువతి ఓబులమ్మగా రకుల్ కనిపించనున్నారు. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ట్రైలర్లో కనిపించే పులితో ఫైట్ సీన్, రకుల్తో ప్రేమ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనిపిస్తోంది. ‘భయమెస్తే ఓబు ఓబు’ అనుకుంటానులే అని పంజా వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇకపోతే తొలి సినిమాతోనే హిట్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఈ సారి కూడా ఈ సినిమాతో డెఫినెట్గా సూపర్ హిట్ అందుకుంటారని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.