Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడనే విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. నెక్స్ట్ ఎవరికి ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తాడు వేణు స్వామి. ఆయన పలు ఇంటర్వ్యూలు చూస్తే అదే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలామందిపై కామెంట్స్ చేసిన వేణు స్వామి తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశాడు.
నేను బ్రాహ్మణుడినే అయినా సరే.. నేను మాంసం తింటాను.. మందు తాగుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి. నిజానికి.. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు.. మద్యం ముట్టరు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ.. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నేను నాన్ వెజ్ తింటా.. మద్యం తాగుతా అని షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి పై వ్యాఖ్యలు చేశాడు. ఒక శనివారం నాడు ఎవరో నాన్ వెజ్ తెస్తే అన్నం తినకుండా నాన్ వెజ్ తిన్నా అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కామాక్యా దేవికి ముందు తాను నాన్ వెజ్ తినేవాడిని కాదని.. ఆ తర్వాత నాన్ వెజ్ తినడం ప్రారంభించానని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. కామాక్య అమ్మవారికి మటన్, ఫిష్, చికెన్ నైవేధ్యంగా పెడతారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. కర్ణాటకలోనూ చాలా దేవాలయాల్లో మద్యం నైవేద్యంగా పెడతారని.. మన దగ్గర తెలంగాణలో అమ్మవార్లకు బోనాలు చేసి నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. వాళ్లంతా తినగా.. నేను తింటే తప్పేంటి అని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. అయితే.. సోషల్ మీడియాలో వేణు స్వామి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం మండిపడుతున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.