
YS Jagan : జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీలో విజయమ్మకి కీలక బాధ్యత అప్పగించే అవకాశం..!
YS Jagan : Andhra Pradesh ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ YS Jagan , ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తి వివాదాలు చెలరేగడంతో వైఎస్ కుటుంబం YS Family ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల వైసీపీ [ YCP ] పరిస్థితి అగమ్యగోచరంగా మారడం మనం చూశాం. మరోవైపు జగన్ Jagan కుటుంబంలో కూడా తగాదాలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి.
రాజకీయ ఉద్దేశాలతోనే వైఎస్ జగన్ YS Jagan కోర్టుకెక్కారని.. ఎంవోయూ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందంటూ కౌంటర్ దాఖలు చేశారు వైఎస్ విజయలక్ష్మి YS Vijayamma. వారి మాటలు నమ్మవద్ధని.. పిల్లల మధ్య ఇలా కోర్టులో నిలబడాల్సి రావడం మనసును కలచి వేస్తోందని అన్నారు. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్ jagan, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ YS Vijayamma సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan : జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీలో విజయమ్మకి కీలక బాధ్యత అప్పగించే అవకాశం..!
అయితే ఇప్పుడు జగన్ Jagan .. విజయమ్మ Vijayammaకి కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల విదేశాలకి వెళ్లిన జగన్ Jagan తన తల్లిని కూడా తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా శైలజానాథ్ చేసిన ప్రకటన వెనక భారీ వ్యూహం ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే విజయమ్మకి వైసీపీ YCPలో కీలక బాధ్యత అప్పటించి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
This website uses cookies.