Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్క‌డిద‌మ్మా నీకు త‌ల్లె.. ఏకంగా 24 మందిని క‌నేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్క‌డిద‌మ్మా నీకు త‌ల్లె.. ఏకంగా 24 మందిని క‌నేసింది..!

Viral News : ఎన్నో కలలు ఆకాంక్షలతో కొంద‌రు పెళ్లి చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. .. ఈ క్రమంలో వారికి సంతానం కలగకపోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం.. అయితే ఎన్నేళ్లయినా.. పిల్ల‌లు కలుగుతుంటే.. వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తూ మొక్కులు కూడా తీర్చుకోవ‌డం చాలా మంది చేస్తారు. అయితే ఒక మ‌హిళ ఏకంగా 24 మంది పిల్ల‌ల‌ని క‌ని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. వివాహం జ‌రిగి 23 సంవ‌త్స‌రాలు కాగా, ఆమె ఏకంగా 24 మందిని […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్క‌డిద‌మ్మా నీకు త‌ల్లె.. ఏకంగా 24 మందిని క‌నేసింది..!

Viral News : ఎన్నో కలలు ఆకాంక్షలతో కొంద‌రు పెళ్లి చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. .. ఈ క్రమంలో వారికి సంతానం కలగకపోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం.. అయితే ఎన్నేళ్లయినా.. పిల్ల‌లు కలుగుతుంటే.. వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తూ మొక్కులు కూడా తీర్చుకోవ‌డం చాలా మంది చేస్తారు. అయితే ఒక మ‌హిళ ఏకంగా 24 మంది పిల్ల‌ల‌ని క‌ని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. వివాహం జ‌రిగి 23 సంవ‌త్స‌రాలు కాగా, ఆమె ఏకంగా 24 మందిని క‌న‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు.బాల్యంలో వివాహం చేసుకున్న ఆమె త‌న 16వ ఏట‌నే మొద‌టి సంతానాన్ని భూమి పైకి తీసుకొచ్చింద‌ట‌. ఆమెకి 8 సార్లు క‌వ‌ల‌లు జ‌న్మించారు.

Viral News ఇంత‌మంది పిల్లలా..

అయితే బాల్య వివాహంలో ఆమెకి వివాహం కాగా, అది నేరం. అయితే పెళ్లి చేసుకొని ఏకంగా 24 మందిని క‌న్న‌ది. త‌న భ‌ర్త డ్రైవ‌ర్‌గా పని చేస్తుండగా, ఇప్పుడు కుటుంబ పోష‌ణ చాలా క‌ష్టంగా ఉంద‌ని అంటున్నారు. ఇంత మందిని క‌న‌డం విష‌యంలో ఏమ‌న్నా బాధ ఉందా అంటే లేదు చాలా గ‌ర్వంగా ఉంద‌ని ఆమె చెప్ప‌డం విశేషం. ఉత్త‌ర ప్ర‌దేశ్ కి చెందిన కుష్బూ పాఠ‌క్ 16వ ఏట తొలి సంతానం క‌ల‌గ‌గా, ఆ త‌ర్వాత క‌వ‌ల‌ల రూపంలో 16 మందిని క‌నింది.ఇక మిగతా ఎనిమింది 8 కాన్పుల‌లో జ‌న్మిచారు. చూస్తుంటే ఈమె మ‌రి కొంత మందిని క‌నేలా కనిపిస్తుంది.

Viral News వామ్మో ఇంత ఓపిక ఎక్క‌డిద‌మ్మా నీకు త‌ల్లె ఏకంగా 24 మందిని క‌నేసింది

Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్క‌డిద‌మ్మా నీకు త‌ల్లె…. ఏకంగా 24 మందిని క‌నేసింది..!

పిల్ల‌ల‌కి వేరు వేరు పేర్లు పెట్టిన కూడా నెంబ‌ర్ల ప్రకార‌మే పిలుస్తుంటార‌ట‌. ఆమెకి 39 సంవ‌త్స‌రాల వయ‌స్సు ఉంటుంద‌ని తెలుస్తుండగా, దేవుడు వ‌ర‌మందిస్తే మ‌ళ్లీ కంటానంటుంది ఈమె. ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టి మనుగడ సాగిస్తున్న వారిగా వీరంతా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అయితే ఇప్పుడు వీరి గురించి తెలిస్తే వారిని కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చేర్చ‌డం ఖాయం. ఏది ఏమైన వారి గురించి తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు కూడా షాక్‌లో ఉండిపోయారు. అస‌లు ఆమెకి అంత ఓపిక ఎక్క‌డిది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది