Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించినట్టయిందది. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. వెంటనే కేబినేట్ సబ్ కమిటీని సీఎం జగన్ వేశారు.
ఆ కమిటీని జూన్ 26, 2019 లో సీఎం జగన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంది. విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు ఏంటి.. కంపెనీలు ఏంటి.. కార్పొరేషన్లు ఏంటి అనే దానిపై కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మోసపూరిత లావాదేవీలు జరిగాయని గుర్తించిన కేబినేట్ సబ్ కమిటీ సీఆర్డీఏతో పాటు పలు ప్రాజెక్టులలో అక్రమాలు జరిగాయని గుర్తించింది.ఆ తర్వాత కేబినేట్ సబ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. కేబినేట్ సబ్ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చించారు.
దీనిపై దర్యాప్తు జరిపించాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో సిట్ తో ప్రభుత్వం విచారిస్తోంది. 10 మంది సభ్యులతో సిట్ ను వేశారు. సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా కేసులు రిజిస్టర్ చేశారు. అదే సమయంలో సిట్ ఏర్పాటు ఎలా చేస్తారంటూ.. ఏపీ హైకోర్టుకు టీడీపీ పార్టీ ఎక్కింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసమే వేశారంటూ ఏపీ ప్రభుత్వంపై వాళ్లు మండిపడ్డారు. కానీ.. ఈ కేసుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అమరావతి కుంభకోణం గురించి ఏపీ ప్రభుత్వం కోర్టులో సబ్మిట్ చేసింది. సీబీఐ దర్యాప్తు కోసం కోరిన విషయాన్ని కూడా హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.