Categories: News

వృద్ధాప్యంలో పిల్లలు మనల్ని ఎందుకు వదిలేస్తారు..!

Advertisement
Advertisement

పిల్లలు వృద్ధాప్యంలోమిమ్మలిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంటారు. సీఎం అయినా పియాం అయిన ఎవరైనా కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో ఇప్పుడు మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.. ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీదే రోజు కొన్ని వేల సంఖ్యలో పక్షులు నివసించేవి. చాలా పక్షులు అక్కడికి వచ్చి ఆ చెట్టు మీదే విశ్రాంతి తీసుకునేవి.. పక్షులు ఆ చెట్టుపై ఉంటూ ఎనలేని ఆనందాన్ని పొందేవి. కొన్నాళ్లకు వర్షాలు సరిగా కురవడం మానేశాయి. కొద్దిరోజులకు అడవి పూర్తిగా ఎండిపోయింది. ఆ మర్రిచెట్టు కూడా ఎండి పోవడం ప్రారంభించింది. ఎండిపోవడంతో పక్షులన్నీ ఆ చెట్టును విడిచిపెట్టడం ప్రారంభించాయి. ఆ చెట్టుపై నివసించే పక్షులన్నీ దానిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. కానీ ఒక్క ముసలి రాబందు మాత్రం ఆ చెట్టు మీద ఒక్కతే ఒంటరిగా కూర్చుని ఉంది. ఆ రాబందు కొన్ని పక్షులు ఆ ముసలి రా బందును అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాయి. కానీ ఆ రాబందు వెళ్లడానికి నిరాకరించింది. ముసలి రాబందు ఇలా చెప్పింది నేను ఈ చెట్టు మీద పుట్టాను.

Advertisement

ఈ చెట్టు మీదే ఆడుతూ దూకుతూ పెరగాను. ఈ చెట్టు నా జీవితంలో అన్ని ఆనందాలను ఇచ్చింది. ఈరోజు ఈ చెట్టుకు ఆపద వచ్చినప్పుడు నేను వదిలి ఒంటరిగా ఎలా వెళ్లగలను. ఈ చెట్టు నన్ను పెంచి పోషించింది. సంతోషంలోనూ, దుఃఖంలోనూ నన్ను ఆదరించింది. ఈ చెట్టుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చనిపోయిన తర్వాత కూడా నేను చెప్పిన వదలను అని చెప్పింది.ఇక ఆరాబంధు కాస్త అటు ఇటు తిరుగుతూ సాయంత్రం మళ్ళీ అదే చెట్టు మీదకు వచ్చి కూర్చునేది కొద్ది రోజులకు మొత్తం పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.l ఈ చెట్టు జీవితం ముగిసిపోయింది. చనిపోయేవారితో చనిపోవడం ఎంతవరకు సమంజసం ఈ చెట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రాత్రి పగలు తేడా లేకుండా చెదలు ఆ చెట్టును నాశనం చేస్తున్నాయి. ఏదో ఒక రోజు అది బలమైన గాలితో కిందకు పడిపోతుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు. మీరు ఈ చెట్టును విడిచిపెట్టి ఏదైనా మంచి ప్రదేశంలో మీ నివాసం ఏర్పాటు చేసుకోండి అని పక్షులు అన్నాయి. పక్షులు ఎంత చెప్పినప్పటికీ ఆ రాబందు ససేమిరా అని వాళ్లతో రాబందు ఇలా చెప్పింది.

Advertisement

నేను చనిపోయే వరకు ఈ చెట్టు మీదనే ఉంటాను. అని రాబందు చెప్పింది మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని కూడా చెప్పింది. రాబందు మొండితనం చూసే పక్షులన్నీ నిరాశ చెందాయి. అలా మళ్లీ కొద్ది రోజులకి ఒప్పించడానికి మరికొన్ని పక్షులు మళ్ళీ వచ్చాయి. కానీ రాబందు మళ్ళీ వెళ్ళడానికి నిరాకరించింది. ఈసారి పక్షులన్నీ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళలేదు. అవి నేరుగా ఇంద్రుని వద్దకు వెళ్లి కథ మొత్తం చెప్పేసాయి. ఓ దేవుడా మేము ఈ అడవిలో ఎప్పటినుంచో నివసిస్తున్నాము. ఇక్కడ వర్షాలు పడలేదు అడవి మొత్తం ఎండిపోయింది. మొక్కలు అన్ని ఎండిపోయాయి. అడవిలోని జంతువులని అడవిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి. కానీ రాబందు మాత్రం వెళ్ళలేదు కానీ ఏదో ఒక రోజు కిందకు పడిపోయే స్థితి ఏర్పడింది. మేము వారిని ఒప్పించడానికి వెళ్ళాము కానీ వారు ఇప్పటికీ ఆ చెట్టును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. చనిపోయే వరకు ఆ చెట్టును వదలనని చెప్పింది. అని చెప్పాయి. అందుకే దేవుడా నువ్వే వెళ్లి అతని వివరించాలి.

Why do children leave us in old age

బహుశా నీ మాటలను వింటాడేమో అని చెప్పాయి. ఇంద్రుడు ఆ పక్షుల కోరికను అంగీకరించాడు. మరియు ఇంద్ర దేవుడు పక్షులతో ఆ అడవికి వెళ్లి ఆ ముసలి రాబందుకు వివరించడం ప్రారంభించాడు. అంగీకరించాడు మరియు ఇంద్ర దేవుడు పక్షులతో ఆ అడవికి వెళ్లి ఆ ముసలి రా బందుకు వివరించడం ప్రారంభించాడు అయ్యా ఈ చెట్టు చాలా శిథిలావస్థకు చేరుకుంది దాని కొమ్మలు ఎండిపోయింది. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి అని చెప్తాడు కానీ ఆ రాబందు ఆ చెట్టును దేవుడు కన్నా ఎక్కువగా చూస్తాను. నేను దీన్ని వదల్లేను అని చెప్తుంది. రాబందు మాటలు విన్న ఇంద్రుడు సంతోషించాడు. మరియు ఈ రోజు నేను మీకు ఒక వరం ఇవ్వాలి అనుకుంటున్నాను. నీకు ఏమి కావాలి చెప్పు అని అన్నాడు. ఓ దేవుడా ఇవ్వాలనుకుంటే నాకు వారం అవసరం లేదు.

ఈ మర్రిచెట్టుకు ఇవ్వండి. మళ్ళీ పచ్చగా మారేలా చెయ్యండి నేను సంతోషంగా ఉంటాను. అంది ఆ రాబందు. అది విన్న ఇంద్రుడు ఆ చెట్టును మళ్ళీ పచ్చగా చేశాడు. అడవి అంతా వర్షం కురిసింది. అడవిలోని చెట్లన్నీ మళ్ళీ పచ్చగా మారాయి. చుట్టుపచ్చదనం కనిపించింది. అడవిని వదిలి వెళ్ళిన జీవులు జంతువులు పక్షులు మళ్ళీ అదే అడవికి పక్షులన్నీ ఒకే మర్రిచెట్టు వద్దకు వచ్చి కిలకిల రావాలు చేయడం ప్రారంభించాయి. పక్షులన్నీ ఆ ముసలి రాబందు మామయ్యకు బాగా సేవ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లి మరియు మిమ్మల్ని పోషించిన తండ్రి కూడా మీకు ప్రాణదాత అని ఈ కథ నుండి మనం నేర్చుకోవాలి. నిన్ను పైకి తీసుకురావడానికి చాలా కష్టాలు పడ్డాడు వృద్ధాప్యంలో వారిని ఆదుకో లేకపోతే ఈ జీవితం వల్ల చాలా ప్రయోజనం ఉండదు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

26 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.