
ycp mp vijayasai reddy on ap local body elections
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కానీ.. దాని గురించి జరుగుతున్న చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ.. వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే వీలే ఉండదు.
ycp mp vijayasai reddy on ap local body elections
అయితే.. తమకే అన్ని తెలుసు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈసీ ఎన్నికల గురించి చెప్పకముందు వాళ్లే చెప్పేస్తున్నారు. ఎన్నికల డేట్ ను కూడా ఫిక్స్ చేసేస్తున్నారు.
ఓవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని చెబితే… వైసీపీ నేతలు మాత్రం ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పార్టీ అనుకుంటోంది.. అంటూ పెద్ద బాంబు పేల్చారు.
అంటే ఆయన ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి.. అని చెప్పడానికి పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే మార్చిలో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత… వేరే వాళ్లు ఈసీగా నియమితులవుతారు. అప్పుడు తాము అనుకున్నట్టుగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చనేది వైసీపీ ప్లాన్.
ఎలాగూ అప్పటి వరకు కరోనా పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయి. తిరుపతి ఉపఎన్నిక కూడా అప్పటిలోపు పూర్తయిపోతుంది.. అన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలే ఈసీ కన్నా ముందు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో ఫిక్సయిపోతున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.