ycp mp vijayasai reddy on ap local body elections
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కానీ.. దాని గురించి జరుగుతున్న చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ.. వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే వీలే ఉండదు.
ycp mp vijayasai reddy on ap local body elections
అయితే.. తమకే అన్ని తెలుసు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈసీ ఎన్నికల గురించి చెప్పకముందు వాళ్లే చెప్పేస్తున్నారు. ఎన్నికల డేట్ ను కూడా ఫిక్స్ చేసేస్తున్నారు.
ఓవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని చెబితే… వైసీపీ నేతలు మాత్రం ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పార్టీ అనుకుంటోంది.. అంటూ పెద్ద బాంబు పేల్చారు.
అంటే ఆయన ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి.. అని చెప్పడానికి పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే మార్చిలో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత… వేరే వాళ్లు ఈసీగా నియమితులవుతారు. అప్పుడు తాము అనుకున్నట్టుగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చనేది వైసీపీ ప్లాన్.
ఎలాగూ అప్పటి వరకు కరోనా పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయి. తిరుపతి ఉపఎన్నిక కూడా అప్పటిలోపు పూర్తయిపోతుంది.. అన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలే ఈసీ కన్నా ముందు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో ఫిక్సయిపోతున్నారు.
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.