
ycp serious decisions after mlc election
YCP : వైసీపీ అధినేత జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిస్తే ఇక 30 సంవత్సరాలు పాటు తిరుగుండదని నేతలకు ప్రతి సమావేశంలో తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో నాయకులు ఎక్కువగా ప్రజలలో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యధిక ఎన్నికలు వైసీపీ పార్టీ అలవోకగా గెలవడం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులలో సంతోషం నెలకొంది.
ycp serious decisions after mlc election
దాదాపు పది లక్షలకు పైగా ఓటర్లు 9 జిల్లాలలో 108 నియోజకవర్గాలలో విస్తరించిన వాళ్లు టీడీపీకే పట్టం కట్టడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. విషయంలోకి వెళ్తే నిన్న మొన్నటి వరకు గ్రామ…వార్డు సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ల వ్యవస్థ పై ఆధారపడ్డ వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఈ కోటాలో ఉన్న
ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఏడు స్థానాలు దక్కించుకొని మునుపటి మాదిరిగా సత్తా చాటాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి… బాధ్యతను కొంతమంది సీనియర్ నేతలకు జగన్ అప్పగించారట. దీంతో సదరు మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి… నియోజకవర్గ సమస్యలు ఇంకా నిధులు ఏం కావాలంటే విషయాలపై ఆరా తీయటం మాత్రమే కాదు ఆఫర్లు కూడా ఇస్తున్నారట. ఈ రకంగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే విధంగా వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.