YS Avinash Reddy : “సునీతక్కా ఒక్కటి చెప్తున్నా గుర్తు పెట్టుకో” ఎన్నడూ లేనంత ఎమోషనల్ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి..!

Advertisement
Published by
Advertisement

YS Avinash Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టం కావడం లేదు. ఓవైపు తానే హత్య చేశానని దస్తగిరి అప్రూవర్ గా మారాడు. కానీ.. సీబీఐ మాత్రం అసలు నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ చార్జ్ షీట్ దాఖలు చేసి ఆయన్ను విచారిస్తోంది. తనను కావాలని వివేకా హత్య కేసులో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా మండిపడ్డారు.

Advertisement

YS Avinash Reddy comments about cbi on ys viveka murder case

కేసును సాల్వ్ చేయడం పక్కన పెడితే సీబీఐ ఆ కేసులో నన్ను ఇరికించడానికే తెగ ప్రయత్నాలు చేస్తోంది. నాలాంటి ఎంపీ స్థాయి వ్యక్తినే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. సునీత అక్క సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్ మెంట్, తర్వాత ఇచ్చిన స్టేట్ మెంట్.. రెండూ పోల్చి చూస్తే చాలా తేడాలు ఉన్నాయి. అక్క ఇచ్చిన స్టేట్ మెంట్ లో పలు అనుమానాలున్నాయి.. అంటూ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

YS Avinash Reddy : హత్య జరిగిన రోజు నేను జమ్మల మడుగు వెళ్లేందుకు రెడీ అవుతున్నా

హత్య జరిగిన రోజున నేను జమ్మల మడుగుకు వెళ్తున్నా. పులివెందుల రింగ్ రోడ్ కు వెళ్లే సరికి.. నాకు శివప్రకాష్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే వచ్చాను. కానీ.. ఈ కేసులో నేను ఇంట్లో ఉన్నట్టుగా సీబీఐ నన్ను ఇరికిస్తోంది. నాతో పాటు వచ్చిన వారికి విచారించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అసలు దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆ రోజు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్టు దస్తగిరి చెబితే.. సీబీఐ వాటిపై విచారించలేదు. లెటర్ విషయంలో అలాగే చేశారు. నిజాలు బయటికి రావాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటో మీడియానే చెప్పాలి.. అని అవినాష్ రెడ్డి తెలిపారు.

Advertisement

Recent Posts

Students Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇక నేరుగా ఖాతాల్లోకి.. సర్కార్ కీలక నిర్ణయం..!

Students Good News  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…

2 hours ago

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 23వ విడత కోసం నిధుల‌ కేంద్రం కీలక ప్రకటన..!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

3 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 2026 జూన్ 10న తాజా రేట్లు ఇవే!

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…

4 hours ago

Rythu Bharosa : ‘నాకు రైతు భరోసా వద్దు’.. డబ్బులు ఆపండి.. అధికారుల చుట్టూ 2 నెలలు తిరిగిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి..!

Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

4 hours ago

Banana Health Tips : అరటిపండు తినేవారికి గుడ్ న్యూస్.. శరీరంలో జరిగే మార్పులు తెలుసా..?

Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…

5 hours ago

Tea : పాలు విరగకుండా చిక్కటి టీ కావాలా? ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన సీక్రెట్స్..!

Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…

7 hours ago

Today Horoscope : 10-06-2026 బుధ‌వారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ధనయోగం.. 3 రాశుల వారికి జాగ్రత్త..!

Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…

8 hours ago

H1B Visa : H1B వీసాలపై ట్రంప్‌కు భారీ షాక్.. లక్ష డాలర్ల ఫీజు నిర్ణయాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు

H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…

15 hours ago

Boduppal : బోడుప్పల్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.80 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అజయ్ యాదవ్

Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…

16 hours ago

Meenakshi Natarajan : బిగ్ బ్రేకింగ్ : మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..!

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…

17 hours ago

Gundlapochampally : 49 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్ భూములపై సర్వేకు ఆదేశాలు.. కబ్జాదారులపై చర్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…

17 hours ago