ys jagan decision implement kcr in telangana
kcr ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jagan తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ kcr కూడా అమలు చేయక తప్పలేదు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటీ అంటారా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనాలు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అందుకు గాను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు తీసుకుంటున్నారు. దాంతో సామాన్యుల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jaganఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్మెంట్ ను చేర్చడం జరిగింది. అప్పటి నుండి కరోనా ట్రీట్ మెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ వినిపిస్తుంది.
ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్ మెంట్ ను చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల్లో కరోనా ట్రీట్మెంట్ కు వసూళ్లు చేస్తున్నారు. దాంతో కేసీఆర్ వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసే వారు ఎక్కువ అయ్యారు. ఎట్టకేలకు కేసీఆర్ నుండి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ys jagan decision implement kcr in telangana
ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదు అంటూ కొందరు ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్ kcr ట్విట్టర్ ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో కొందరు ఆరోగ్య శ్రీలో ఎందుకు కరోనా ట్రీట్మెంట్ ను చేర్చడం లేదు అంటూ ప్రశ్నించారు. దాంతో కేసీఆర్ kcr తో తప్పకుండా మాట్లాడి ఆరోగ్య శ్రీ లో చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్ Ys jaganడి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ అమలు చేయాల్సి ఉండటం అన్ని జరుగుతున్నాయి.
Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా…
Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
This website uses cookies.