kcr ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jagan తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ kcr కూడా అమలు చేయక తప్పలేదు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటీ అంటారా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనాలు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అందుకు గాను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు తీసుకుంటున్నారు. దాంతో సామాన్యుల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jaganఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్మెంట్ ను చేర్చడం జరిగింది. అప్పటి నుండి కరోనా ట్రీట్ మెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ వినిపిస్తుంది.
ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్ మెంట్ ను చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల్లో కరోనా ట్రీట్మెంట్ కు వసూళ్లు చేస్తున్నారు. దాంతో కేసీఆర్ వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసే వారు ఎక్కువ అయ్యారు. ఎట్టకేలకు కేసీఆర్ నుండి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదు అంటూ కొందరు ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్ kcr ట్విట్టర్ ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో కొందరు ఆరోగ్య శ్రీలో ఎందుకు కరోనా ట్రీట్మెంట్ ను చేర్చడం లేదు అంటూ ప్రశ్నించారు. దాంతో కేసీఆర్ kcr తో తప్పకుండా మాట్లాడి ఆరోగ్య శ్రీ లో చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్ Ys jaganడి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ అమలు చేయాల్సి ఉండటం అన్ని జరుగుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.