Ys Jagan Sankshema, A Nightmare For
YS Jagan : తెలుగు దేశం పార్టీ నాయకులు పొద్దున లేస్తే కేంద్రంతో జగన్ లాలూచి పడ్డాడు.. ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాలను పనంగా పెట్టాడు అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కేంద్రం వద్ద నోరు విప్పి మాట్లడక పోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటూ గతంలో ఎన్నో సార్లు కేంద్రం కు మరియు జగన్ కు సంబంధం ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు మరియు అధినేత చంద్రబాబు నాయుడు చినబాబు లోకేష్ బాబు కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ విషయమై మైరింత స్పష్టత వచ్చినట్లు అయ్యిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు మరియు వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దం అయిన సమయంలో సీబీఐ వారు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ వారు జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించవద్దు అంటూ కోర్టు లో పిటీషన్ వేయడం జరిగింది. దాంతో కోర్టు జగన్ విదేశీ పర్యటనకు నో చెబుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తో జగన్ కి ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పకనే చెబుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వైకాపా నాయకులు ఈ విషయమై ప్రధానంగా చర్చించుకుంటున్నారు. జగన్ మరియు మోడీల మద్య సన్నిహిత సంబంధాలు ఉంటే..
YS Jagan mohan reddy and pm narendra modi not friends
ఒక వేళ మోడీకి అన్ని విధాలుగా జగన్ సహకరిస్తున్నాడు అనుకుంటే అక్కడ నుండి కూడా జగన్ కు సహకారం అందాలి కదా అంటూ వైకాపా వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే సీబీఐ ని జగన్ కు వ్యతిరేకంగా కోర్టు లో పిటీషన్ వేయకుండా మోడీ లేదా కేంద్ర ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఆపేవారు. కాని జగన్ కు మోడీతో కేంద్రం తో టీడీపీ వాళ్లు అనుకుంటున్నంత సఖ్యత లేదు అని దీంతో తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డి తన కూతురు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి పట్టా తీసుకుంటున్న నేపథ్యంలో పారిస్ కు వెళ్లి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని భావించాడు. కాని పరిస్థితి చూస్తే అది వర్కౌట్ అయ్యేలా లేదు.
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
This website uses cookies.