
will Chandrababu contest in two constituencies in coming elections
YS Jagan : దుగరాజపట్నం పోర్టు బాధ్యత కేంద్రానిది. అలాగని విభజన చట్టం చెబుతోంది. అయితే, విభజన చట్టంలో పోర్టుని కేంద్రం ఖచ్చితంగా నిర్మించాలని పేర్కొనబడలేదనీ, ఫీజిబిలిటీపై అధ్యయనం మాత్రమే చేయాలని పేర్కొన్నారనీ కేంద్రం సాకులు చెప్పి తప్పించుకుంది. అలా అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లైట్ తీసుకోవడంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం కూడా కీలక పాత్ర పోషించింది. అదొక్కటే కాదు, కడప స్టీలు ప్లాంటు కావొచ్చు, విశాఖ రైల్వే జోన్ కావొచ్చు.. ఆఖరికి అమరావతి విషయంలో కావొచ్చు..
చంద్రబాబు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వద్ద ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశం కూడా ఇందే. అయితే, అప్పట్లోనే ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. కడప స్టీలు ప్లాంటు విషయమై కేంద్రాన్ని నిలదీసినా ప్రయోజనం లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందడుగు వేశారు.తాజాగా, దుగరాజపట్నం పోర్టుకు బదులు, రామాయపట్నం పోర్టు పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
YS Jagan started Ramayapatnam Port Works
ఎక్కడా పనులకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా, ముందస్తుగా అన్ని అనమతులూ వుండేలా చూసుకుని, పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సరిగ్గా, 36 నెలల్లో ఈ పోర్టుకి సంబంధించి తొలి దశ నిర్మాణ పనులు పూర్తయిపోతాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబులా ఆర్నెళ్ళలోనో.. ఏడాదిలోనో.. చేసేశాం.. అనిపించేసినట్టు కాకుండా, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ సర్కారు రామాయపట్నం పోర్టు పనుల్ని ప్రారంభించింది. విజన్ పేరుతో చంద్రబాబు చేసే మాయకీ, నిజంగా వైఎస్ జగన్ చేసే అభివృద్ధి పనులకీ ఇంత పెద్ద తేడా వుంటుంది మరి.!
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.