will Chandrababu contest in two constituencies in coming elections
YS Jagan : దుగరాజపట్నం పోర్టు బాధ్యత కేంద్రానిది. అలాగని విభజన చట్టం చెబుతోంది. అయితే, విభజన చట్టంలో పోర్టుని కేంద్రం ఖచ్చితంగా నిర్మించాలని పేర్కొనబడలేదనీ, ఫీజిబిలిటీపై అధ్యయనం మాత్రమే చేయాలని పేర్కొన్నారనీ కేంద్రం సాకులు చెప్పి తప్పించుకుంది. అలా అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లైట్ తీసుకోవడంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం కూడా కీలక పాత్ర పోషించింది. అదొక్కటే కాదు, కడప స్టీలు ప్లాంటు కావొచ్చు, విశాఖ రైల్వే జోన్ కావొచ్చు.. ఆఖరికి అమరావతి విషయంలో కావొచ్చు..
చంద్రబాబు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వద్ద ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశం కూడా ఇందే. అయితే, అప్పట్లోనే ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. కడప స్టీలు ప్లాంటు విషయమై కేంద్రాన్ని నిలదీసినా ప్రయోజనం లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందడుగు వేశారు.తాజాగా, దుగరాజపట్నం పోర్టుకు బదులు, రామాయపట్నం పోర్టు పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
YS Jagan started Ramayapatnam Port Works
ఎక్కడా పనులకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా, ముందస్తుగా అన్ని అనమతులూ వుండేలా చూసుకుని, పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సరిగ్గా, 36 నెలల్లో ఈ పోర్టుకి సంబంధించి తొలి దశ నిర్మాణ పనులు పూర్తయిపోతాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబులా ఆర్నెళ్ళలోనో.. ఏడాదిలోనో.. చేసేశాం.. అనిపించేసినట్టు కాకుండా, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ సర్కారు రామాయపట్నం పోర్టు పనుల్ని ప్రారంభించింది. విజన్ పేరుతో చంద్రబాబు చేసే మాయకీ, నిజంగా వైఎస్ జగన్ చేసే అభివృద్ధి పనులకీ ఇంత పెద్ద తేడా వుంటుంది మరి.!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.