YS Jagan : ఈ ఒక్క లాజిక్‌తో కోర్టులో గెలవబోతున్న వైఎస్ జగన్.. ప్లాన్ కుమ్మేసింది!

Advertisement
Published by
Advertisement

YS Jagan : మూడు రాజధానుల అంశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. గతంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మార్పులు చేర్పులు చేసి మరోసారి ప్రవేశపెడతానని అసెంబ్లీలో వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారట.. ప్రస్తుతం ఆ బిల్లు న్యాయనిపుణుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లినా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావని వారు చెప్పిన మరుక్షణం మళ్లీ వాటిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.

Advertisement

YS Jagan : ఈసారి పకడ్భందీగా ప్లాన్ చేసిన జగన్..

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయింది. రాజధాని రైతులు అమరావతిని తరలించరాదని ఆందోళన చేయబట్టి కూడా 1000 రోజులు పూర్తయింది. గతంలో జగన్ తీసుకొచ్చిన బిల్లు శాసనసభలో పాసైన మండిలో వీగిపోయింది. అప్పుడు టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండేది.న్యాయస్థానాలు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కొట్టిపారేశాయి. అంతేకాకుండా అమరావతి రైతులకు ప్లాట్లు కేటాయించాలని, మూడు నెలల్లో రాజధాని నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఏదేమైనా జగన్ మాత్రం ఈసారి ఎలాగైనా మూడురాజధానుల విషయంలో పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

YS Jagan to bring back again three capial bill

అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అమరావతిలో శానస రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని కేంద్రం పార్లమెంటులో స్పష్టంచేసింది. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజధాలనుల ఏర్పాటుపై శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగసవరణ చేయాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Mangoes : మామిడి పండ్లు బాగా తింటున్నారా? .. అయితే ఈ విషయాలు తెలుసుకోండి .. లేదంటే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే ..!

Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…

56 minutes ago

Tea : టీకి ముందు నీళ్లు తాగాలా? .. లేక తాగిన తర్వాతనా? .. అసలు నిజం ఇదే..!

Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…

2 hours ago

Millet Breakfast : ఉదయం అలసటకు చెక్ .. మిల్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఇక రోజంతా ఫుల్ ఎనర్జీ..!

Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…

4 hours ago

BPCL : నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం .. నెలకు రూ.1,40,000 వరకు వేతనంతో ఉద్యోగాలు .. వివరాలివే ..!

BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…

13 hours ago

Aadhaar Card : ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన .. జూన్‌ 14 వరకే గడువు..!

Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…

14 hours ago

PM Modi : బెంగాల్‌లో మోడీ స్ట్రాటజీ .. సెంటిమెంట్‌తో సింపుల్ సర్‌ప్రైజ్ ..!

PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…

16 hours ago

Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…

17 hours ago

Airtel : మొబైల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌ .. ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల పెంపు ..!

Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…

19 hours ago

CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…

20 hours ago

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వ శుభవార్త .. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు .. రూ.5 లక్షల సాయం ..!

Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…

22 hours ago

Rythu Bharosa : రైతన్నలకు గుడ్‌న్యూస్ .. మరికొన్ని గంటల్లో ఖాతాల్లోకి నగదు ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…

23 hours ago

Chicken skin : చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? .. తింటే వచ్చే సమస్యలేంటి?..

Chicken skin : నాన్‌వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్‌ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…

1 day ago