Categories: Newspolitics

Chaganti Koteshwararao : చాగంటి కోటేశ్వ‌ర‌రావుకి ఆ కీలక ప‌దవి ద‌క్క‌నుందా.. ఏం జ‌ర‌గ‌బోతుంది..!

Chaganti Koteshwararao : ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు త‌న ప్ర‌వ‌చ‌నాల‌తో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ని ఎంత‌గా అల‌రిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్రవ‌చ‌నాల‌ని చాలా ఇష్టంతో వింటుంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ పదవి కోసం ఆయ‌న పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్‌ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. నాడు చాగంటి కుటుంబ సమేతంగా తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

Chaganti Koteshwararao ఆ ప‌దవి ద‌క్క‌నుందా

టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు. టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తానని చాగంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటానని అన్నారు. చాగంటి ఆ పదవిని తిరస్కరించారు.కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఫుడ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూనే.. ఆ తర్వాత సమయాల్లో ప్రవచనాలు చెబుతూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న‌ని టీటీడీ ఛైర్మ‌న్‌గా నియ‌మించ‌బోతుందంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

Chaganti Koteshwararao : చాగంటి కోటేశ్వ‌ర‌రావుకి ఆ కీలక ప‌దవి ద‌క్క‌నుందా.. ఏం జ‌ర‌గ‌బోతుంది..!

ప్రస్తుతం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ చైర్మన్‌ గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని టాక్‌ నడుస్తోంది. రాజకీయ నేతలను టీటీడీ చైర్మన్‌ గా నియమిస్తే వివాదాలు మ‌రింత పెద్దవి అవుతాయని భావిస్తున్న ప్ర‌భుత్వం ఇలాంటి కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని టాక్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల కాలం వరకు భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉండ‌గా, ఆ ప‌ద‌వి కోసం చాలా మంది పేర్లు అయితే ప‌రిశీలన‌లోకి వ‌స్తున్నాయి. ఫైన‌ల్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

8 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

9 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

10 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

11 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

12 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

13 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

14 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

15 hours ago