chiranjeevi mass warning to Ys jagan
Chiranjeevi VS YS Jagan : ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు అస్సలే పడదు. పవన్ కళ్యాణ్ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై విరుచుకుపడుతోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి సీఎం జగన్ వద్దు పలువురు సినీ పెద్దలు వెళ్లారు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. వయసులో పెద్దవాడు అయినా సీఎం జగన్ కు రెండు చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టారు చిరంజీవి. అయినా కూడా ఇండస్ట్రీ మీద సీఎం జగన్ తన కక్షను తీర్చుకుంటూనే ఉన్నారు.
ఈనేపథ్యంలో చిరంజీవి తాజాగా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి అంతగా వాళ్లపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. టికెట్స్, బెనిఫిట్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీని చాలా ఇబ్బందులు పెట్టింది. అవన్నీ గుర్తు చేసుకొని మరీ వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో తాజా రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.కొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టు ముడుతున్న రాజకీయ అంశాలపై మాట్లాడారు. మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.
chiranjeevi mass warning to Ys jagan
పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతే కానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద పడతారు ఏంటి అని చురకలు అంటించారు. ఏది ఏమైనా చిరంజీవి.. జగన్ పై ఈ మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటని అందరూ చర్చిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.