Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
Kishan Reddy : ఎంతో కష్టపడి పని చేస్తున్నాం.. కేసీఆర్ KCR పదేళ్లలో చేయలేనంత సంక్షేమాన్ని ఒక్క ఏడాదిలో చేశాం. అయినా మైలేజీ రావడం లేదు. Congress కాంగ్రెస్ కోసం ఎవరూ పని చేయడం లేదని అని ఆ పార్టీ నేతలు మథనపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి Kishan Reddy వ్యాఖ్యానించారు.
Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై Congress మాత్రం కేవలం ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన విమర్శించారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2014 తర్వాత మండలిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు.
పోరాటం చేసే నాయకులను పక్కనపెట్టి, తమకు మద్దతుగా ఉన్న వారినే ఎంపిక చేసుకుంటూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.ఈసారి ఎన్నికలలో టీచర్ల తీర్పు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను తన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నదని ఆయన విమర్శలు గుప్పించారు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.