
Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
Kishan Reddy : ఎంతో కష్టపడి పని చేస్తున్నాం.. కేసీఆర్ KCR పదేళ్లలో చేయలేనంత సంక్షేమాన్ని ఒక్క ఏడాదిలో చేశాం. అయినా మైలేజీ రావడం లేదు. Congress కాంగ్రెస్ కోసం ఎవరూ పని చేయడం లేదని అని ఆ పార్టీ నేతలు మథనపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి Kishan Reddy వ్యాఖ్యానించారు.
Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై Congress మాత్రం కేవలం ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన విమర్శించారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2014 తర్వాత మండలిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు.
పోరాటం చేసే నాయకులను పక్కనపెట్టి, తమకు మద్దతుగా ఉన్న వారినే ఎంపిక చేసుకుంటూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.ఈసారి ఎన్నికలలో టీచర్ల తీర్పు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను తన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నదని ఆయన విమర్శలు గుప్పించారు
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.