
KTR : ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేటీఆర్ కౌంటర్లు.. ఎంత మాట్లాడితే అంత ప్రమాదమే..!
KTR ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయో తెలియక నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇందులో మొదటగా ఇరుక్కున్న ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయంట. ఆయన ద్వారా సాక్ష్యాలను సేకరించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అవుతున్నారు. కేవలం అక్కడిగో ఆగిపోవట్లేదు ఈ వ్యవహారం. ఇందులో ఇప్పటికే ఇంటెలిజెన్స్ తెలంగాణ బ్యూర్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కూడా వచ్చేసింది. పోలీసులు కూడా అరెస్ట్ అయినవారు ఇస్తున్న సమాచారంతో అనేక సాక్ష్యాలను పక్కాగా సేకరిస్తున్నారంట.
ఈ విషయంలో ఎవరినీ వదలొద్దని పై నుంచి ఆర్డర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎంపీ ఎన్నికల ముంగిట దీన్ని బాగా రోస్ట్ చేసేస్తున్నారు. అరెస్ట్ అయిన అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం.. ఇలా ట్యాపింగ్ చేసిన ఫోన్ కాల్స్ ను ఓ ఇద్దరు బడా నేతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది కాబట్టి త్వరలోనే ఆ ఇద్దరు బీఆర్ ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు అందరికీ విచిత్రంగా అనిపిస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని.. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి లీకులు ఇస్తూ మీడియా దృష్టిని, ప్రజలదృష్టిని మరల్చుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు.
KTR : ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేటీఆర్ కౌంటర్లు.. ఎంత మాట్లాడితే అంత ప్రమాదమే..!
అంతే కాకుండా దోషులు ఎవరైతే వారిని అరెస్ట్ చేయాలంటూ ఆయన చెబుతున్నారు. కానీ కేటీఆర్ ఈ వ్యవహారిన్ని ఎంత గెలికితే అంత ప్రమాదమే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటుతిరిగి ఇటు తిరిగి చివరకు బీఆర్ ఎస్ మెడకు చుట్టుకుంటుందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికే డ్యామేజ్ అవుతున్న పార్టీ ఇమేజ్.. ఈ వ్యవహారంతో మరింత డ్యామేజ్ కావడం ఖాయం అంటున్నారు. అందుకే కేటీఆర్ ఈ విషయాన్ని ఎంత పక్కన పెడితే అంత బెటర్ అంటున్నారు.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.