MLA Sambasivarao : ఈ అహంకాంర వ‌ల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఎమ్మెల్యే సాంబశివరావు సెన్సేషనల్ కామెంట్స్..!!

MLA Sambasivarao : ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో మాట్లాడుతూ .. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి. ఈ సమావేశాలకు ప్రతిపక్షం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ముందుకు వెళ్లాలి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైనది కాదు. స్వేచ్ఛ లేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించారు. స్వేచ్ఛ తెలంగాణ రావాలి.

పథకాల అమలులో విఫలమైన ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. 26 ప్రజాసంఘాలను గత ప్రభుత్వం నిషేధించింది. గత ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు, దళిత బంధు, బీసీ బంధును విస్మరించింది. ప్రతి నెల ఒకటో తారీకున ఎందుకు జీతాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎందుకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్ల అధికారం కోల్పోయింది అని సాంబశివరావు పేర్కొన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటాం. పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఉంటాయి. వాటిని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి.

వాళ్లు చేయలేని మంచి పనులను ప్రస్తుత గవర్నమెంటు చేయాలి. వారు చేసినటువంటి తప్పులను అర్థం చేసుకోవాలి. ఆ తప్పులను చేయకుండా ముందుకు వెళ్లాలి. ఏ ప్రభుత్వం సొంతంగా చేయదు ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళతారు. ఎంత మంచి ప్రభుత్వమైనా అనేక సంవత్సరాలు కొనసాగదు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధారణం. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మహానుభావులకే ఓటమి తప్పలేదు. చంద్రబాబు ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

Share

Recent Posts

Cinnamon To Milk : పాలలో చిటికెడు ఈ సుగంధ ద్రవ్యం పొడి కలుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

Cinnamon To Milk : రాత్రిపూట పాలు తాగడం తరచుగా ఆరోగ్యకరమైన అలవాటుగా పరిగణించబడుతుంది. రోజువారీ కాల్షియం అవసరాలను తీర్చడంలో…

20 minutes ago

Nirjala Ekadashi : మీరు నీరు లేకుండా నిర్జల ఏకాదశి ఉపవాసం ఉంటే, ఈ నియమాలను తెలుసుకోండి

Nirjala Ekadashi : జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున మీరు నిర్జల…

1 hour ago

Airtel : శుభ‌వార్త చెప్పిన ఎయిర్‌టెల్‌.. వంద జీబీ డేటా ఫ్రీ..!

Airtel  : స్మార్ట్ ఫోన్‌లో ఒక‌ప్పుడు 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ను అందించేవారు. కానీ మైక్రో ఎస్‌డీ…

10 hours ago

Janasena : జ‌న‌సేన మ‌న‌సులోని మాట‌కి కార్య‌రూపం దాల్చ‌బోతున్న చంద్ర‌బాబు

Janasena  : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అందుకే అన్ని విష‌యాల‌లో కూడా…

11 hours ago

New Ration Card : కొత్త రేష‌న్ కార్డ్ కావాల‌నుకునే వారికి శుభ‌వార్త‌..!

New Ration Card  : ఏపీలో కొత్త రేష‌న్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.…

12 hours ago

PURANAPANDA SRINIVAS : పురాణపండ ‘శ్రీమాలిక’లో ఘట్టాలకు వొళ్ళు గగుర్పొడిచిందన్న పీవీ కుమార్తె !

PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…

13 hours ago

Janhvi Kapoor : కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…

13 hours ago

YS Jagan : జగన్ దేశం వదిలిపెట్టి వెళ్లిన లాక్కొని వస్తాం.. నిమ్మల రామానాయుడు

YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…

14 hours ago