
Modi's key decision : గుడ్ న్యూస్... వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400 కే... మోదీ కీలక నిర్ణయం...
Modi : మోదీ ఎన్నో స్కీములతో పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. మధ్యతరగతి కుటుంబాల వాళ్లపై తీవ్రత ఆర్థిక భారాన్ని పడవద్దని మోది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.. రోజు రోజుకి ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉండు ఉంటుంది. దాని తగ్గట్టు సంపాదన పెరగకపోవడంతో సామాన్య జనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి తోడు పిల్లల చదువులు, అనారోగ్యాలు, పండగలు ఇంటి ఎద్దులు ఇలా ఎన్నో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వారికి కాస్త ఊరట నచ్చే విషయం ఏమిటంటే గ్యాస్ ధర తగ్గడం తెలుగు రాష్ట్రాలను గ్యాస్ సిలిండర్ 960 రూపాయలు ఉంటుంది.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్యాష్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించారు. ఈ తగ్గింపుతో కోట్ల మంది గ్యాస్ మీద పేదలకు మంచి ఉపశమనం కలిగించింది. అయితే ఈ వంద రూపాయలు తగ్గింపుతో ఓ కేటగిరికి మరింత భారీ ఊరట రానున్నది. వారు ఎవరంటే ఉజ్వల్ యువజన్లో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందినవారు ఈ తగ్గింపు పొందుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ కనెక్షన్ 100 రూపాయలు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ లో ఉన్నవాళ్లు ముందుగా 869 గ్యాస్ బుక్ చేసుకున్న వారి ఖాతాలో 300 సబ్సిడీ పడుతుంది.
అంటే 300 సబ్సిడీతో పాటు తాజాగా తగ్గించిన 100 రూపాయలు తగ్గింపుతో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి 400 తగ్గింపు వస్తుంది. ఇక దాంతో వారికి గ్యాస్ కేవలం 560 వస్తుందని అర్థం. ఈ తగ్గింపు సబ్సిడీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపసంహాన్ని కలిగిస్తుంది అని తెలుసుకోవాలి. పేద కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించడం ఇది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి మధ్య పేద కుటుంబాలకు మంచి ఊపిరి తీసుకుని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
This website uses cookies.