Narendra Modi : చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్… వైయస్ జగన్ కి మోడీ నుంచి ఫోన్ కాల్..!

Advertisement
Advertisement

Narendra Modi  : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు వర్గాల పార్టీలలో టెన్షన్ నెలకొంది. ఇక వైయస్ జగన్ ఒంటరిగా తన వ్యూహరచన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలలో పూర్తిస్థాయిలో నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించలేదు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన సీట్ల విషయంలో బిజీగా ఉన్నాయి. ఇక మరోవైపు వైఎస్ జగన్ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తాజాగా జరిగిన నాలుగవ సిద్ధం సభ గత సభలలాగే గ్రాండ్ సక్సెస్ అయింది.

Advertisement

వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం సభలు ముగిశాయి. మార్చి 10న మేదరమెట్లలో సిద్ధం భారీ బహిరంగ సభ చాలా గ్రాండ్ గా జరిగింది. టీడీపీ కి అతిపెద్ద కంచుకోటగా చెప్పుకొనే ఈ ప్రాంతంలో సిద్ధం సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే ఈ సిద్ధం సభ ప్రారంభానికి రెండు మూడు గంటల ముందు ఢిల్లీ నుంచి వైయస్ జగన్ కు ఫోన్ కాల్ వచ్చిందని వైసీపీ వర్గాలలో రూమర్స్ సంచలనంగా మారాయి. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. జేపీ నడ్డా పేరిట బీజేపీ అధికారికంగా పొత్తును ప్రకటించింది. అయితే వైసీపీ వర్గాలు చెప్పిన దాని ప్రకారం కేంద్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి ద్వారా ఏపీ పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏలోకి వైయస్ జగన్ రిలీజియన్స్ కారణంగా తీసుకోలేని పరిస్థితి వలన చంద్రబాబుతో ముందుకు వెళ్లాల్సి వస్తుందని,

Advertisement

ఒకవేళ వైసీపీ గెలిస్తే తమకు ఎంపీ సీట్లు గతంలో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని బీజేపీ కోరినట్లు చెబుతున్నారు. గతంలో వైసీపీ ఎంపీలు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశారు. ఆయన ప్రవేశపెట్టిన బిల్లులను మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే వైసీపీ తో ఉన్న సాన్నిహిత్యంతో వైయస్ జగన్ కు నరేంద్ర మోడీ ఫోన్ చేశారని అంటున్నారు. గతంలో బిజెపికి వైసిపి సపోర్ట్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా అధికారంలోకి వైసీపీ వస్తే ఎంపీ సీట్ల విషయంలో బిజెపికి సపోర్ట్ చేయాలని నరేంద్ర మోడీ వైయస్ జగన్ కు ఫోన్ చేసి మరి చెప్పారట. ఏది ఏమైనా ప్రతిపక్షాలన్నీ ఒకటే వైయస్ జగన్ ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుస్తారా లేదా కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు గెలుస్తాయా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

6 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

10 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.