
Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ట్విట్టర్ యుద్ధం చేస్తున్నారు. అవును.. ఆయన ఏపీ సర్కారుపై ట్విట్టర్ వేదికగా యుద్ధం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లోనే స్పందిస్తూ ఉంటారు. వైసీపీ పార్టీపై కానీ.. ఏపీ ప్రభుత్వంపై కానీ విమర్శలు చేయాలంటే ఆయన చేసేది ముందు ట్వీటే. నేరుగా ఆయన తిట్టడం చాలా తక్కువ. ఎప్పుడైనా జనసేన పార్టీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో వైసీపీపై విరుచుకుపడతారు తప్పితే ఆయనది నేరుగా ప్రచ్ఛన్న యుద్ధం అంటూ ఏదీ ఉండదు.
ఇక.. గత నాలుగురోజుల నుంచి వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్. పాపం పసివాడు, దొంగలకు దొంగ అంటూ సినిమా పేర్లను ఉపయోగించుకొని వీడియోలు షేర్ చేసి మరీ రచ్చ చేశారు. ఆ తర్వాత అన్నమయ్య డ్యాంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ ట్వీట్ల యుద్ధం ఏంటి పవన్. ఏదైనా ఉంటే నేరుగా ప్రభుత్వాన్ని కడిగిపారేయొచ్చు కదా అని నెటిజన్లు ఊసురు మంటున్నారు.ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయమే ఉంది. తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లు, గ్విట్టర్లు పట్టుకొని కూర్చొంటే ఎలా? ఈ సోషల్ మీడియా యుద్ధాలు చేస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎలా పవన్.
Pawan Kalyan
అది ఎలా వర్కవుట్ అవుతుంది.. అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రజల్లోకి ఇంకెప్పుడు వెళ్తావు పవన్ అంటున్నారు. ఈ డిజిటల్ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి ముందు ప్రజల దగ్గరికి వెళ్లు పవన్ అంటూ పవన్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రజల పక్షాన ఎక్కడి నుంచి యుద్ధం చేస్తే ఏంటి.. సోషల్ మీడియా కూడా ఇప్పుడు బలమైన ఆయుధమే కదా అంటూ జనసైనికులు అంటున్నారు. ఏమో చూద్దాం మరి పవన్ ట్వీట్ల యుద్ధం ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.