PM Kisan : రైతు సోదరులను దృష్టిలో ఉంచుకుని గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అనేక రకాల రైతు పథకాలను అమలు చేస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా రైతులు అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు మేలు కలిగించే పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయపడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాలకు 17 విడతల డబ్బు బదిలీ చేయగా , ఇక ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రావాల్సిన 18వ విడత డబ్బు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మరి రైతుల ఖాతాలోకి 18వ విడత డబ్బు ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ 18 నాటికి దాదాపు 9 కోట్ల మంది రైతులకు 17వ విడత నిధులను అందించినట్లుగా తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతు సోదరులకు డబ్బు సక్రమంగా అందజేశామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నెలలో 18వ విడత డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కావున 18వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ ఇది ఒక శుభవార్త అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాక ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకం ద్వారా రైతులకు అందాల్సిన మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.8 వేల కు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఇది ఆర్థిక సహాయంగా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి అక్టోబర్ నెలలో కచ్చితంగా 18వ విడత డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లోకి చేరుతాయని తెలుస్తుంది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.