YCP MLAs : బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. టీడీపీలోకి వెళ్ళేది వీళ్లే…!

YCP MLAs : రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా వైసీపీకి వ్యతిరేకత అయిన ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ టీడీపీ వర్గాలలో ఒక వార్త హల్ చల్ అవుతుంది. రానున్న 2024 ఎన్నికల్లో దాదాపు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి 50 నుంచి 80 టికెట్లు సిట్టింగ్లకు ఇచ్చే ఛాన్స్ లేదని, ఇప్పటికే 11 చోట్ల టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి మీటింగులు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే లు జగన్ ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేరు ఇవ్వకపోతే తాము ఎలాంటి బేరసారాలు అడగలమో,

రేపు అధికారంలోకి వచ్చాక వాళ్లకు ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాం అనే దానిమీద మాట్లాడుతున్నారు. అయితే ఒక పక్క జగన్ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతూ ఉండగానే బెంగళూరులో ఒక వర్గం ఇప్పటికే 40 నుంచి 50 ఎమ్మెల్యేలు అక్కడ మీటింగ్ పెట్టుకుని వీళ్లంతా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, టీడీపీ ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తుంది అనేదాన్ని మీద క్లారిటీ ఉన్నవాళ్లు అధికారంలేకి టీడీపీనే రాబోతుందని, అందుకే టిడిపిలోకి వెళితే బెటర్ గా ఉంటుంది అని, అధికారం ఉంటే సరిపోతుంది అని, ఒకవేళ వైసీపీలోనే ఉండి ఉంటే వైసీపీ ఓడిపోతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కోల్పోయినట్లు అవుతుంది. అధికారంలోకి రాకపోతే గతంలో ఉన్న ఇల్లీగల్ కేసులు, తలనొప్పులు స్టార్ట్ అవుతాయని అనే కంగారులో రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారని,

వీళ్లంతా మీటింగ్ పెట్టుకొని ఉన్నారని, టిడిపికి సంబంధించిన పాజిటివ్ మీడియా దీని గురించి న్యూస్ వైరల్ చేస్తుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ వై.యస్.జగన్మోహన్ రెడ్డి 80 సిట్టింగ్ సీట్లు తీసేస్తే జరగబోయేది ఇదే అని అంటున్నారు. ఒక్కరు ఇద్దరినీ ఆపగలం 88 మందిని తీసేస్తే అది సహజంగా మారిపోతుంది. మారిన వాళ్లు సైలెంట్ గా ఉండరు వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా ఇప్పుడు టిడిపికి ఓటు వేయిస్తారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న లోసుగుల గురించి మాట్లాడుతారు. రాయలసీమకు చెందిన మంత్రి వైసిపి కి చెందిన ఎమ్మెల్యే ఈ మీటింగ్లో కీలక పాత్ర పోషించారంటూ వార్తలు వస్తున్నాయి.

Share

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

2 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

2 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

3 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

4 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

5 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

6 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

7 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

8 hours ago