Ys Jagan : కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా.. వారిలో అనుమానాలు..!
Ys Jagan : ఏపీలో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో పార్టీల భవితవ్యం ఉంది. కౌంటింగ్ కు ఇంకా సమయం ఉంది. ఈ లోగా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ప్రజలను బలంగా నమ్ముకుంటున్నారు. తాను చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం కేవలం జగన్ మీద ఉన్న వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటున్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకతనే తమకు అధికారాన్ని కట్టబెడుతుందని బలంగా నమ్ముతున్నారు. అంటే ఇక్కడ జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది.
జగన్ తాను చేసిన పనులను నమ్ముకుంటున్నారు, కానీ చంద్రబాబు జగన్ మీద ఉన్న వ్యతిరేకతను నమ్ముకుంటున్నారు. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రం జగన్ ఒక్కడే స్పందించాడు. వైసీపీ భారీ సీట్లతో అధికారంలోకి రాబోతోందని తెలిపాడు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. జగన్ ఒక్కడే గతం కంటే అధికంగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాన్ లో మాత్రం ఒక భయం వెంటాడుతోంది. జగన్ అంత గట్టిగా చెప్పాడంటే అందులో చాలా వరకు నిజమే ఉంటుందని వారి భయం.
Ys Jagan : కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా.. వారిలో అనుమానాలు..!
ఎందుకంటే జగన్ బలమైన ఆధారం లేకుండా ఏదీ మాట్లాడడు కదా అని వారు అంటున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో గతం కంటే ఓటింగ్ పెరిగింది. అది తనకు అనుకూలమైన ఓటింగ్ అని జగన్ నమ్ముతున్నారు. ఈ సారి పెద్ద మార్పు ఓటింగ్ రూపంలో కనబడబోతోందని చెబుతున్నారు జగన్. అదే ఇప్పుడు కూటమి నేతల్లో అనుమానాలు పెంచుతోంది. ఎందుకంటే జగన చెప్పినట్టు అది కూటమి నేతలకు అనుకూలంగా వేసిన ఓటు కాదని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా చెప్పుకోవడానికి పెద్దగా చేసిన పనులు ఏమీ లేవని ఆయనకు తెలుసు.అందుకే ఇప్పుడు జగన్ ధీమాను చూసి వారు భయపడుతున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు వారంతా సైలెంట్ గా ఉండి ఫలితాలు ఏం వస్తాయో అని ఎదురు చూస్తున్నారు.
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
This website uses cookies.