ys jagan speech in gudiwada where he scolded kodali nani
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో మలయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8 వేలకు పైగా టీడ్కో ఇళ్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు… ఊరులని అన్నారు. వీటిని నిర్మాణంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేసినట్లు స్పష్టం చేశారు. ఈ కాలనీలో దాదాపు 16 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తాయని స్పష్టం చేశారు.
అప్పట్లో ప్రతిపక్ష నేతగా గుడివాడలో ఇచ్చిన హామీని.. తాజాగా నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఇంటి స్థలం విలువను రెండున్నర లక్షల రూపాయలనుకున్న.. ఇల్లు కట్టడానికి ₹2.70 లక్షల ఖర్చు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణానికి లక్షల రూపాయల ఖర్చు వేసుకున్న ప్రతి ఇంటి విలువ దాదాపు పది లక్షల రూపాయలు అవుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే గుడివాడ లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడని.. పేదవాడికి ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదంటూ.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ys jagan speech in gudiwada where he scolded kodali nani
రెండు దశల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది. ₹75 వేల కోట్ల రూపాయల ఆస్తులను పట్టల రూపంలో ఇచ్చినట్లు సీఎం జగన్ వివరించడం జరిగింది. జులై 8వ తారీకు వైయస్సార్ జయంతి నాడు మరో నాలుగు వేళ్ళ పట్టాల స్థలాలను ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.