Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..!
Chandranna Pellikanuka : ఏ పార్టీ అధికరం లోకి వస్తే వారు ఇచ్చే పథకాలకు పాత పేరు మార్చి కొత్త పేర్లను పెట్టడం జరుగుతూనే ఉంది. ఏపీ లో గత ప్రభుత్వం చాలా పథకాలకు వైఎస్సార్ పేరుని యాడ్ చేస్తూ పెట్టింది. ఐతే ఇప్పుడు ఆ పథకాల పేర్లు మార్చే పనిలో ఉంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని పథకాల పేర్లు మార్చగా లేటెస్ట్ గా మరో రెండు పథకాల పేర్లు మార్చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి కొత్తగా చంద్రన్న పెళ్లికానుక అని పెట్టారు. అదే కాదు మైనార్టీలకు జగన్ ఇస్తున్న విదేశీ విద్యా దీవెన పథకానికి కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం ఫర్ మైనార్టీస్ అని పెట్టారు. చంద్రన్న పెళ్లికానుక దారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్ధిక భరోసా ఇస్తున్నారు.
Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..!
పేరు మార్చినా సరే పథకాల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు లక్ష ఇస్తుండగా.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు 1.20 లక్షల దాకా ఇస్తున్నారు. ఇక ఇదే విధంగా బీసీలకు 50 వేలు, కులాంతర వివాహాలకు 75 వేలు అందిస్తున్నారు. ఇక ఇదే స్కీం కింద మైనార్టీలకు లక్ష, దివ్యాంగులకు 1.50 లక్షలు ఇస్తున్నారు. ఐతే చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఏమైనా పెంచుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.