ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ నెల 15 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్నింగ్ 9 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు ఉంటాయని, సెకండియర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ 2.30 గంటల నుంచి ఈవినింగ్ 5.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 28న ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయని, అక్టోబర్ 1న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు.
ఇకపోతే కొవిడ్ వల్ల ఇంటర్ మాత్రమే కాకుండా అన్ని రకాల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. దాదాపుగా ఒక అకడమిక్ ఇయర్ ఖాళీగానే గడిచిపోయింది. పిల్లలు అందరూ ఇళ్లలోనే కాలం గడిపేశారు. అయితే, ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పటికీ అందరూ క్లాసెస్ వినే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఆర్థిక కారణాలరిత్యా కొందరు పిల్లలు ఆన్ లైన్ క్లాసెస్ వినలేకపోతున్నారు. ఇక చాలా కాలం తర్వాత ఇటీవలే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయిన సంగతి అందరికీ విదితమే.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
This website uses cookies.