ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ నెల 15 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్నింగ్ 9 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు ఉంటాయని, సెకండియర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ 2.30 గంటల నుంచి ఈవినింగ్ 5.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 28న ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయని, అక్టోబర్ 1న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు.
ఇకపోతే కొవిడ్ వల్ల ఇంటర్ మాత్రమే కాకుండా అన్ని రకాల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. దాదాపుగా ఒక అకడమిక్ ఇయర్ ఖాళీగానే గడిచిపోయింది. పిల్లలు అందరూ ఇళ్లలోనే కాలం గడిపేశారు. అయితే, ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పటికీ అందరూ క్లాసెస్ వినే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఆర్థిక కారణాలరిత్యా కొందరు పిల్లలు ఆన్ లైన్ క్లాసెస్ వినలేకపోతున్నారు. ఇక చాలా కాలం తర్వాత ఇటీవలే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయిన సంగతి అందరికీ విదితమే.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.