BCCI : టీమిండియాలో ముగ్గురు ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న బీసీసీఐ… వరల్డ్ కప్ కూడా కష్టమే..?

Advertisement
Advertisement

BCCI : ఇటీవల T20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో జట్టు ఓడిపోవడం పట్ల ఎక్కువగా సీనియర్లపైనే విమర్శలు రావడం జరిగాయి. సీనియర్లు బద్దకంగా ఆడటం వల్లే ప్రపంచ కప్ ఓటమిపాలైందని అనేకమంది విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బీసీసీఐ వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ పై ప్రత్యేకమైన దృష్టి సారించింది. దీంతో ఇప్పటి నుంచే కసరత్తులను మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా జరుగుతూ ఉండటంతో టీం ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీ తీసుకుంది.

Advertisement

2011లో సొంత గడ్డపై గెలిచి విశ్వవిజేతగా నిలవడంతో ఈసారి.. కూడా హిస్టరీ రిపీట్ చేయాలని బీసీసీఐ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. ఈ క్రమంలో జట్టులో లోపాలను పరిశీలిస్తూ.. ప్రధానంగా బౌలింగ్ పై దృష్టి సారించడం జరిగింది. భారీ స్కోర్లు కొడుతున్నా గానీ… మన బౌలర్లను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు చెడుగుడు ఆడుతూ ఉండటంతో… బౌలింగ్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ పరిణామంతో కొంతమంది ఆటగాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యి.. ముగ్గురిని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేయర్లు ఎవరంటే శిఖర్ ధావన్, రిశబ్ పాంత్….బౌలర్ శార్దూల్ టాకుర్. శిఖర్ ధావన్.. వయసు డిసెంబర్ 37 సంవత్సరాలు వస్తూ ఉండటంతో… ప్రపంచ కప్ సెలక్షన్ కి ముందుగానే పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

BCCI is going to give an unexpected Big News to three players of Team India

ప్రస్తుతం టీంలో ఉన్నా గాని నీలకడగా ఆడటం లేదు. ఓపెనర్ గా కూడా సరైన స్ట్రైక్ రేట్ లేదు. రిశబ్ పాంత్ విషయానికొస్తే ప్రస్తుతం ఫామ్ లో లేడు. దీంతో బయట నుండి అతని పక్కనే పెట్టాలని తీవ్రస్థాయిలో బీసీసీపై ఒత్తిడి వస్తుంది. అతని స్థానంలో యాంగ్ ప్లేయర్  శాంసంన్ కి అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇంకా మూడో ప్లేయర్ శార్దూల్ టాకుర్ విషయానికొస్తే.. ఆల్ రౌండర్ ఆటగాడు అయినా గాని ఎప్పుడూ ఆడతాడో… ఎప్పుడు విఫలమవుతాడో… అతనికే తెలియదు. మనోడికి నిలకడ ఉండదు. మరోపక్క బుమ్రా… రేపో మాతో రీఎంట్రీ అవ్వడానికి రెడీ అవుతూ అవుతున్నాడు. ఈ క్రమంలో మరి కొంతమంది బౌలర్స్ అందుబాటులో ఉండటంతో శార్దూల్ టాకుర్ నీ.. ప్రపంచ కప్ జట్టు నుండి తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.