Categories: ExclusiveNewssports

MI vs DC : ముంబై, డీసీ మ్యాచ్‌లో ఈ బ్లండ‌ర్ మిస్టేక్ గ‌మ‌నించారా.. మండిప‌డుతున్న ఫ్యాన్స్

Advertisement
Advertisement

MI vs DC : ఐపీఎల్ హంగామా ఏ రేంజ్‌లో సాగుతుందో మ‌నం చూస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌తి మ్యాచ్ కూడా రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తున్నాయి. ఆదివారం రోజు రెండుమ్యాచ్‌లు జ‌ర‌గ‌గా, ఆ రెండు మ్యాచ్‌లు కూడా చాలా ఆస‌క్తిక‌రంగా సాగాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. దీంతో టీ20ల‌లో 150 విజ‌యాలు సాధించిన తొలి టీమ్‌గా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది.ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పింది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ఒకే వేదికగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగానూ ముంబై ఇండియన్స్ అవ‌త‌రించింది.
నిద్ర లేవండి రా బాబు..

Advertisement

MI vs DC : వాంఖడే మైదాన సిబ్బంది ఘోర తప్పిదం

ఈ మ్యాచ్‌లో ముందుగా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. మొద‌ట్లో రోహిత్ శర్మ(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ఇషాన్ కిషన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42),నిప్పులు చెర‌గ‌గా, ఆ త‌ర్వాత రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చేసి ముంబైకి మంచి విజ‌యం ద‌క్కేలా చేశాడు. అయితే ముంబైకి ధీటుగా ఢిల్లీ ఆడే ప్ర‌య‌త్నం అయితే చేసింది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) రాణించినా కూడా ఆ జ‌ట్టు విజ‌య‌తీరాల‌కి చేరుకోలేక ఢీలా ప‌డింది.

Advertisement

MI vs DC : ముంబై, డీసీ మ్యాచ్‌లో ఈ బ్లండ‌ర్ మిస్టేక్ గ‌మ‌నించారా.. మండిప‌డుతున్న ఫ్యాన్స్

ఢిల్లీ విజయానికి 20 ఓవర్లలో 235 పరుగులు అవసరమైన స‌మ‌యంలో వాంఖడే మైదాన సిబ్బంది ఈ విషయంలో ఘోర తప్పిదం చేశారు. మైదానంలోని స్కోర్ బోర్డులో ఢిల్లీ విజయానికి 235 పరుగులు కావాల‌ని రాయ‌డానికి బ‌దులు ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలిచిందని పేర్కొన్నారు. ఈ బ్లండర్ మిస్టేక్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ వేదికగా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘ఇది నిజమైతే ఇంతకన్నా షాక్ లేదు’అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు మాత్రం వాంఖడే మైదాన సిబ్బందిపై త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్ ఇస్తున్నారు. కొంచెం నిద్ర‌లేవండి బాబు అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Advertisement
Advertisement

Recent Posts

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

24 minutes ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

47 minutes ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

2 hours ago

Ram Charan Upasana Twins : పుట్టి నెల కాలేదు .. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల పై చిరంజీవి షాకింగ్ నిర్ణయం

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…

3 hours ago

Whatsapp : వాట్సాప్‌ నుంచి మరో సూపర్‌ అప్‌డేట్‌ .. యాప్‌ అవసరం లేకుండానే..!

Whatsapp : వాట్సాప్‌ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…

4 hours ago

Akira Nandan Tollywood Entry : అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? ఆయన దర్శకత్వంలోనే లాంచ్ కానున్నారా ?

Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…

5 hours ago

Success Story : కూలీ నుంచి కోట్ల టర్నోవర్ .. తెలంగాణ వాసీ విజయ గాథ.. తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…

6 hours ago

Threatening Letters : ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..పోలీసులు అప్రమత్తం

Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…

6 hours ago