Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు
Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్తో కీలకమైన టెస్టు సిరీస్లో ముందు పెద్ద దెబ్బ ఎదురైంది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్ మిగతా భాగాన్ని మిస్సయ్యే అవకాశం కనిపిస్తోంది.వివరాల్లోకి వెళితే, నితీశ్ ఆదివారం జిమ్లో శిక్షణ సమయంలో మోకాలికి గాయమైంది. అనంతరం నిర్వహించిన స్కానింగ్ రిపోర్ట్లో లిగమెంట్ డ్యామేజ్ ఉన్నట్లు నిర్ధారించబడింది. దీంతో ఫిట్నెస్ సమస్యల కారణంగా బుధవారం (జూలై 24) నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదని జాతీయ జట్టు వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.
Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు
ఇంకా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాలేనప్పటికీ, టీమ్ మేనేజ్మెంట్ నితీశ్కు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్రంగా ఉంటే, ఆఖరి టెస్టు నుంచీ పూర్తిగా తప్పుకోవాల్సి కూడా రావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.నితీశ్ గాయం టీమిండియాకు బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశాలు కలిగించవచ్చు. అతని స్థానాన్ని భర్తీ చేయడమా, లేదా అదనపు బౌలింగ్ ఆప్షన్గా మరో ఆటగాడిని పిలవాలా అనే దానిపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఇప్పటికే శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టు సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉంది. నాలుగో టెస్ట్ విజయంతో సిరీస్ సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. కొందరు ఆటగాళ్లకి కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే నాలుగో టెస్ట్ సమయానికి జట్టులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
Brahmanandam : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ hari hara veera mallu Movie Review ప్రీ…
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు…
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…
Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…
Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…
Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…
Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల…
This website uses cookies.