
#image_title
IND VS PAK : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు మరి. భారత్ ఈ మ్యాచ్ ను చాలెంజింగ్ గా తీసుకుంది. అందుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా పాకిస్థాన్ ఆడలేకపోయింది. 42.5 ఓవర్లకే పాకిస్థాన్ ఆల్ ఔట్ అయింది. 191 పరుగులు మాత్రమే చేసింది. 192 పరుగుల యావరేజ్ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది పాకిస్థాన్. భారత్ కు 25 నుంచి 30 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉంది. అంటే.. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలుపు వశం అయినట్టే అని అనుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచేస్తే వరల్డ్ కప్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే భారత్ కు నాలుగు పాయింట్లు వచ్చాయి.
ఇక.. పాకిస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే.. కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు చేశాడు. అబ్దుల్లా 20 పరుగులు, ఇమామ్ 36 పరుగులు, షకీల్ 6, అహ్మద్ 4, షాదాబ్ ఖాన్ 2, నవాజ్ 4, హసన్ అలీ 12, అఫ్రిది 2, హరీస్ 2 పరుగులు చేసి స్కోర్ ను 191 వరకు లాక్కొచ్చారు. ఇక.. భారత బౌలర్లలో చూసుకుంటే ఒక్క శార్దూల్ ఠాకూర్ తప్ప మిగితా వాళ్లంతా తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రా 2, సిరాజ్ 2, హార్దిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు.
#image_title
ఐసీసీ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. పాకిస్థాన్ మ్యాచ్ లో అడుగుపెట్టాడు. ఇంకాసేపట్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది. ఓపెనర్ గా శుభ్ మన్, కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ దాదాపుగా భారత్ కు గెలుపు అయినట్టే అనుకోవాలి. పాకిస్థాన్ రన్ రేట్ 4.45 మాత్రమే ఉంది. చాలా తక్కువగా ఉంది. దీంతో పాక్ పాయింట్లు మరింత కిందికి పడిపోనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ లో భారత్ ఓడించే దమ్ము పాక్ కు లేదని భారత్ మరోసారి నిరూపించనుంది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
This website uses cookies.