couple riding a bike on the sidewalk video
Viral Video ; ప్రస్తుతం సమాజం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వావి వరుసలు లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా నడిరోడ్లపైనే రొమాన్స్ చేసుకుంటూ కనబడుతున్నారు. మనుషులు సిగ్గు అనే పదాన్ని విడిచినట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్లు మగవాళ్ళు మాట్లాడుకోవాలంటే ఎంతో సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ముందే రొమాన్స్ చేస్తూ కనబడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా యువత ఎక్కువగా ఇలాంటి వీడియోలలో కనిపిస్తుంటారు. బైక్ పై రొమాన్స్ సాగిస్తున్న జంటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియుడు బైక్ నడుపుతుండగా అతడి ప్రేయసి ముందు ట్యాంక్ పై కూర్చుని గట్టిగా అతడిని కౌగిలించుకుంది. ఆ ఇద్దరు హెల్మెట్ కూడా ధరించలేదు. అయితే వారి రొమాన్స్ ను చూసిన జనం నోరెళ్ళబెడుతున్నారు. కొందరు తిట్టి చివాట్లు కూడా పెడుతున్నారు. అయినా కూడా ఆ జంట రొమాన్స్ గానే ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి రొమాన్స్ ను వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సింబవోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తొమ్మిదవ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
couple riding a bike on the sidewalk video
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో బాగా వైరల్ కావడంతో పోలీసుల వరకు వెళ్ళింది. వారు ఈ వీడియోపై స్పందించారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి అతడికి ఎనిమిది వేల జరిమానా విధించారు. అలాగే చట్టపర్యమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పోలీసులు ఇలా కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.