pakistan is full happy as india defeated england
IND VS ENG : వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఎదురులేని భారత్ గా అవిర్భవించింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ గెలిచి సత్తా చాటింది. పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత నుంచి భారత్ పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంటోంది. సొంత గడ్డపై భారత్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఈసారి వరల్డ్ కప్ గెలిచి తీరుతాం అని ప్రపంచ దేశాలకు భారత్ సవాల్ విసిరింది. ఇక.. నిన్న జరిగిన భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లోనూ భారత్ మరోసారి గెలిచి సత్తా చాటింది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయం చూసి భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ కూడా సంబురాలు చేసుకుంది. భారత్ గెలుపుపై బీభత్సంగా జనాలు సంబురాలు చేసుకుంటుంటే.. టీమిండియాకు పాకిస్థాన్ మాత్రం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పినంత పని చేసింది. భారత్ లో కంటే పాకిస్థాన్ లోనే సంబురాలు ఎక్కువగా చేసుకున్నారు.
అసలు టీమిండియా గెలిస్తే పాకిస్థాన్ కు ఏంటి లాభం అంటారా? అక్కడే ఉంది తిరకాసు. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాలి కదా. ఆ మూడు మ్యాచ్ లు గెలిచినా కూడా టీమ్ కు 8 పాయింట్లు వస్తాయి. ఇప్పటికే భారత్ తో ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోవడంతో అది పాకిస్థాన్ కు ప్లస్ కానుంది. భారత్ తో ఓడిపోవడం వల్ల సెమీ ఫైనల్స్ రేసు నుంచి ఇంగ్లండ్ తప్పుకున్నట్టే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్ కోసం పోటీ పడుతుండగా.. భారత్ చేతిలో ఓడిపోవడంతో ఇంగ్లండ్ కు ఆశలు గల్లంతు అయ్యాయనే చెప్పుకోవాలి.
ఒకవేళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఈ రెండింట్లో పాకిస్థాన్ కు చాన్స్ ఉంది. ఇంకా మూడు మ్యాచ్ లు పాక్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లను పాక్ గెలిస్తే 10 పాయింట్లు ఖచ్చితంగా సాధిస్తుంది. అంటే.. ఇంగ్లండ్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించి సెమీస్ కు చేరే అవకాశం ఉంది. అందుకే.. ఇంగ్లండ్ ను ఓడించిన భారత్ కు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలుపుతున్నారు.
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు…
This website uses cookies.