
Chennai Super Kings : నైట్ అంతా సిట్టింగ్లు వేస్తే ఎలా గెలుస్తారంటూ రైనా చురకలు.. ఎవరికి అంటే..!
Chennai Super Kings : టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఒకడు. ఇతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత రైనా కామెంటేటర్గా సందడి చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రైనా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. లేట్ నైట్ పార్టీలతో బిజీగా ఉండడం వల్లనే ఆ జట్టు ట్రోఫీలను అందుకోలేకపోతున్నాయని అన్నాడు.
గత 16 సీజన్లగా కప్ను సాధించాలనే కల ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీకి కప్ కొట్టడం కలగానే మారింది. ఎందుకు వారు ఆ కలని నెరవేర్చుకోలేకపోతున్నారనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. దానిపై రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ”చెన్నై సూపర్ కింగ్స్ పార్టీలకు దూరంగా ఉంటుంది కాబట్టే ఆ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. పార్టీలు చేసుకునే రెండు, మూడు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ను గెలవలేకోయింది అని రైనా ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రైనా కామెంట్ చేసిన తర్వాత హోస్ట్ మీరు ఆర్సీబీ గురించి చెబుతున్నారా అని రైనాను ప్రశ్నించాడు. దానికి రైనా బదులిస్తూ.. ”కాదు. టైటిల్ గెలవని కొన్ని జట్లు గురించి చెబుతున్నాను. వాళ్లు కచ్చితంగా హార్డ్ పార్టీస్ చేసుకుంటారు. కాని సీఎస్కే అలా చేయదు. అందుకే ఐపీఎల్లో అయిదు సార్లు విజేతగా నిలచింది. రెండు సార్లు ఛాంపియన్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది.
Chennai Super Kings : నైట్ అంతా సిట్టింగ్లు వేస్తే ఎలా గెలుస్తారంటూ రైనా చురకలు.. ఎవరికి అంటే..!
ముంబై ఇండియన్స్ కూడా అయిదు ట్రోఫీలు సాధించింది.. వారు రాత్రంతా పార్టీ చేసుకుని కూర్చుంటే, ఆ తర్వాత రోజు ఎలా ఆడతారు? మే-జూన్ నెలల్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. లేట్ నైట్ పార్టీల వలన మధ్యాహ్నం జరిగే మ్యాచ్లను ఎలా ఆడగలరు? మేం భారత్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నాం అనే విషయాన్ని మైండ్లో ఉంచుకోవాలి అని రైనా హితవు పలికాడు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, స్వేచ్ఛగా ఉన్నాను కాబట్టి పార్టీలు చేసుకోవచ్చుఅ ని రైనా చెప్పాడు. ఇక ధోని గురించి మాట్లాడుతూ.. గ్లోబల్ స్టేజ్ వంటి టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తు సమయంలో ధోనీ ఎంతో ఒత్తిడి ఫేస్ చేసినట్టు ఆయన తెలియజేశాడు.
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
Gold Silver Rate 22 March 2026 : బంగారం కొనాలనుకునే సామాన్యులకు, పసిడి ప్రియులకు ఇది నిజంగా పెద్ద…
Fruits for summer : ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే క్రమంలో ఎక్కువగా…
Summer Drinks : వేసవి కాలం మొదలైతేనే తీవ్రమైన ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. అధిక వేడి…
Saunf Water : మారుతున్న వాతావరణ పరిస్థితులు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే అధికంగా మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా నమోదవుతున్న అక్రమ కేసుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…
Dhurandhar 2 : ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 సినిమా ఏ రేంజ్లో రచ్చ చేస్తోందో…
Supreme court : సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలకమైన కేసులో భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్ప మాటలు…
Ration Card : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతున్న…
Garikapati Narasimha Rao : ప్రవచనకర్తగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య తన నోటి…
Ysrcp : ఆంధ్రరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి.…
Indian : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి…
This website uses cookies.