
Virat Kohli : మరి కొద్ది సేపట్లో పాక్తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..!
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫిలో Champions Trophy అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. నరాలు తెగే హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపు ఎవరికి దక్కుతుంది. సెమీస్ అవకాశాలు ఎవరు మెరుగుపరచుకుంటారు అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సూపర్ ఫైట్కు ముందు టీమిండియాకు India షాక్ తగిలినట్టు తెలుస్తుంది. టీమిండియా స్టార్ ప్లేయర్కు గాయమైనట్టు సమాచారం.
Virat Kohli : మరి కొద్ది సేపట్లో పాక్తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..!
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ Virat Kohli కి గాయమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది.ప్రాక్టీస్ సెషన్లో కాలికి గాయం కావడంతో ఐస్ ప్యాక్తో రెస్ట్ తీసుకుంటూ కోహ్లీ కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
కోహ్లీకి పాకిస్థాన్పై Pakistan మంచి సూపర్ రికార్డు ఉంది. అందుకే కోహ్లీ లేకపోతే టీమిండియా నష్టమంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే కోహ్లీ గైర్హాజరు అయితే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్, గిల్ Gil సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో…
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
This website uses cookies.