Categories: NewsTechnology

Bicycle : మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్..గంటకు 25KM స్పీడ్ తో పది రూపాయల ఖర్చుతో.. 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు..!!

Bicycle : భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న పెట్రోల్ రేటులు మాత్రం తగ్గటం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెంచేస్తూ ఉన్నాయి. మరో పక్క వీటివల్ల కలిగే కాలుష్యం కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వాహన ప్రేమికులను ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. భారతదేశంలో గత మూడు సంవత్సరాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగింపు పెరిగాయి. దీంతో చాలా పలు ఎలక్ట్రిక్ కంపెనీలు రకరకాల వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి.

ఈ రకంగానే కొత్తగా మార్కెట్ లోకి టాటా స్ట్రైడర్ జటా ప్లస్ అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ రావటం జరిగింది. దీని ధర 26 వేల 995 రూపాయలు.. నుండి ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ లోకి తీసుకురావడంతో… దీని ధర 6 వేల రూపాయలు తగ్గించి ఇస్తూ ఉన్నారు. త్వరలోనే దీని ధర 32,990 రూపాయలకు పెంచనున్నట్లు అధికారిక వెబ్ సైట్ వెల్లడించడం జరిగింది. ఈ సైకిల్ టాటా కంపెనీ అనుసంధానంతో రూపొందించారు. ప్రారంభంలోనే ఈ సైకిల్ కొనుగోలు చేస్తే రెండేళ్ల వారంటీని కూడా పొందవచ్చు. ఈ సైకిల్ లో కంపెనీ 250 డబ్ల్యూ.. బిఎల్డిసి మోటార్ ను ఉపయోగించింది.

a new bicycle in the market electric

ఈ సైకిల్‌లో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 216 డబ్ల్యూహెచ్ పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణించగలదు. గంటకు 25 కిలోమీటర్లు దీని టాప్ స్పీడ్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను అందించింది. దీని కారణంగా ఈ సైకిల్‌ను బాగా కంట్రోల్ చేయవచ్చు.

Recent Posts

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

22 minutes ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

3 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

4 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

6 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

7 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

8 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

9 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

10 hours ago