Eating Food : వాస్తు సరిగా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాస్తు శాస్త్రాన్ని చాలా ముఖ్యమైనది.. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం కలుగుతుందని వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు చూస్తూ కూర్చోవాలి. ఏ దిశను చూడకూడదు .అనేది కూడా ముఖ్యమే భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తప్పు దిశలో కూర్చుంటే అది మరింత దిగజారుతుంది ఇంట్లో ఎక్కడైనా కూర్చుని భోజనం చేయడం వల్ల వాస్తు దోషం కూడా కలుపుతుంది.
దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. వాస్తు ప్రకారం తూర్పు దిక్కున ఉత్తరదిక్కులలో కూర్చొని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఈ రెండు దిక్కులు దేవుడు నిలయంగా చెబుతారు. మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం ఉంటుందని ఆయుధాలు పెరుగుతుందని చెబుతారు.. చాలా మంచిది అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేత్తో మరొకరికి మట్టించకూడదు.. అలాగే నిలబడి అన్నం తినకూడదు.. అలా చేయడం వల్ల పరమ దరిద్రులు అవుతారు.
భోజనం చేసేటప్పుడు అన్నం పల్లం లో ఒడిలో పెట్టుకుని భోజనం తినకూడదు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు.. భోజనం చేసేటప్పుడు కొంతమంది గిన్నిలను ఖాళీ చేస్తూ ఉంటారు. చేయకుండా ఈ గిన్నెలో కొంచమైనా భోజనం ఉండనివ్వాలి. అంతేకాకుండా వండిన ఆహార పదార్థాలను మరీ మరీ వేడి చేయకూడదు.. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి. అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుంటూ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం శరీరానికి బాగా ఉపయోగపడుతుంది..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.