Categories: NewsTechnology

UPI : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం… ఎందుకంటే…?

Advertisement
Advertisement

UPI : కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ సేవలపై ఎటువంటి చార్జీలు తీసుకోవట్లేదని వెల్లడించింది. డిజిటల్ బ్యాంక్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలు విధించునున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి దీనిపై ఒక క్లారిటీ చేసింది. యూపీఏ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని ఆర్థిక శాఖ తెలిపింది. కాస్ట్ రికవరీ కోసం రివైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

ప్రతి యూపీఐ చెల్లింపులకు అదనపు చార్జీలు విధించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన చేసింది. యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గుడ్. యూపీఐ సేవలకు చార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది.

Advertisement

Central government has given good news to UPI users

డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను ప్లాట్ఫారంలను ఆర్థికంగా వినియోగదారుల స్నేహపూర్వకంగా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రకటించింది. ప్రస్తుతం అధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యుపిఐ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని వెల్లడించింది దీంతో యూపీఐ వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Recent Posts

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

37 minutes ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

2 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

3 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

4 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

5 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

5 hours ago

CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!

CBN warning to YS Jagan  : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…

6 hours ago

Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…

7 hours ago